YSRCP Protest

లోకేష్‌కు కొత్త పేరు పెట్టిన అంబటి!

లోకేష్‌కు కొత్త పేరు పెట్టిన అంబటి!

రాజకీయాల్లో సెటైరికల్ ట్వీట్లు, వ్యంగ్యాస్త్రాలు సంధించడంలో తనదైన మార్క్ ఉన్న వైసీపీ(YSRCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) కూటమి ప్రభుత్వంపై (Alliance Government) మరోసారి తీవ్ర స్థాయిలో ...

మ‌హిళ‌ల‌ను తిట్టిన వ్య‌క్తికి మద్దతిస్తారా? - నెటిజ‌న్లు ఫైర్‌

మ‌హిళ‌ల‌ను తిట్టిన వ్య‌క్తికి మద్దతిస్తారా? – నెటిజ‌న్లు ఫైర్‌

టీడీపీ(TDP) అనుకూల మీడియా అధినేత‌ ఏబీఎన్ రాధాకృష్ణ (ABN Radha Krishna) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చిచ్చు రేపాయి. మహిళలను (Women), ముఖ్యంగా వైసీపీ నేతల కుటుంబ సభ్యులను (YSRCP Leaders ...

Loot, Share, Eat: Manifesto in dustbin, State in ruins

Loot, Share, Eat: Manifesto in dustbin, State in ruins

YSR Congress Party president and former Chief Minister YS Jagan Mohan Reddy launched a blistering attack on the Chandrababu Naidu government, declaring that two ...

రాధాకృష్ణా.. గుర్తుపెట్టుకో.. జగన్ సీరియస్ వార్నింగ్ (Video)

రాధాకృష్ణా.. గుర్తుపెట్టుకో.. జగన్ సీరియస్ వార్నింగ్ (Video)

ఆంధ్రజ్యోతి అధినేత (Andhra Jyothi Chairman) వేమూరి రాధాకృష్ణ (Vemuri Radhakrishna) వైసీపీ నేత‌ల (YSRCP Leaders) భార్య‌ల‌పై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ...

రాధాకృష్ణ‌ది బ్రోక‌రిజం.. - ఏబీఎన్ ఆఫీస్ వ‌ద్ద వైసీపీ మెరుపు ఆందోళ‌న‌

రాధాకృష్ణ‌ది బ్రోక‌రిజం.. – ఏబీఎన్ ఆఫీస్ వ‌ద్ద వైసీపీ మెరుపు ఆందోళ‌న‌

ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు విలువలను దిగజార్చేలా ఉన్నాయని, జర్నలిజం ముసుగులో ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ నేలు మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అనుసరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ...

వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ ...

చర్చలేకుండానే భూములు కేటాయింపు

చర్చ లేకుండానే లోకేష్ తోడల్లుడికి ప్రభుత్వ భూములు

జీవీఎంసీ కౌన్సిల్‌లో గీతం యూనివర్సిటీకి 5 వేల కోట్ల విలువచేసే భూముల క్రమబద్ధీకరణ అంశం తీవ్ర రాజకీయ దుమారం రేపింది. చర్చకు అవకాశం ఇవ్వకుండానే అధికార దుర్వినియోగానికి పాల్పడి గీతంకు భూముల కేటాయింపును ...

ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్

ఉత్తరాంధ్రకు తీరని అన్యాయం.. కేకే లైన్ లేకుండా విశాఖ రైల్వే జోన్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)కు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి మ‌రోసారి తీరని అన్యాయం జరిగింది. రైల్వేజోన్‌లో అతి ముఖ్య‌మైన కేకే లైన్ (కోరాపుట్–కిరండుల్ లైన్) (KK Line – Koraput–Kirandul Line) లేకుండానే ...

శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

శింగనమలలో తీవ్ర ఉద్రిక్తత.. వైసీపీ జెడ్పీటీసీపై హ‌త్యాయ‌త్నం!

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యల్లనూరు వైసీపీ జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. న్యూ ఇయర్ ...

మేం ఏ టెండ‌ర్ల‌లో పాల్గొన‌లేదు - 'కిమ్స్' షాకింగ్ స్టేట్‌మెంట్‌

మేం ఏ టెండ‌ర్ల‌లో పాల్గొన‌లేదు – ‘కిమ్స్’ షాకింగ్ స్టేట్‌మెంట్‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌లో కూటమి ప్రభుత్వం (Coalition Government) రాష్ట్రంలోని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను (Government Medical Colleges) పీపీపీ (పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో టెండర్ల విషయం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని ...