Visakhapatnam

అవ‌మానం త‌ట్టుకోలేక‌.. స్విగ్గి డెలివ‌రీ బాయ్ సూసైడ్‌!

అవ‌మానం త‌ట్టుకోలేక‌.. స్విగ్గి డెలివ‌రీ బాయ్ సూసైడ్‌!

త‌న‌కు జ‌రిగిన అవ‌మానం త‌ట్టుకోలేక స్విగ్గి డెలివ‌రీ బాయ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి సీతమ్మధార లోని ఆక్సిజన్ టవర్స్ అపార్ట్‌మెంట్స్‌లోకి డెలివ‌రీ బాయ్ ...

ఫిరాయింపు రాజ‌కీయంలోనూ.. విశాఖ‌ టీడీపీలో వ‌ర్గ‌పోరు?

ఫిరాయింపు రాజ‌కీయంలోనూ.. విశాఖ‌ టీడీపీలో వ‌ర్గ‌పోరు?

విశాఖప‌ట్నం తెలుగుదేశం పార్టీలో వింత ప‌రిస్థితి త‌లెత్తింది.కార్పొరేట‌ర్ల ఫిరాయింపును ప్రోత్స‌హించే అంశంలో నాయ‌కుల మ‌ధ్య స‌మ‌న్వ‌య లోపం కొర‌వ‌డింది. ఈ నేప‌థ్యంలో వైసీపీ కార్పొరేట‌ర్ల‌ను త‌మ‌వైపున‌కు లాక్కునే అంశంలో విశాఖ టీడీపీ నేత‌ల ...

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఏపీలో పెరుగుతున్న జీబీఎస్ కేసులు.. మరో మహిళ మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మ‌రో జీబీఎస్ మ‌ర‌ణం చోటుచేసుకుంది. గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) వైర‌స్ బారిన‌ప‌డి విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్ప‌త్రి (కేజీహెచ్‌)లో చికిత్స పొందుతున్న మ‌హిళ సోమవారం మృతిచెందింది. మృతిచెందిన మ‌హిళ ...

విశాఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు

విశాఖ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ కలకలం.. కేసు నమోదు

విశాఖపట్నం దువ్వాడలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. సీనియర్లు జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ...

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. - వైసీపీ ట్వీట్‌

అవ‌న్నీ తెచ్చింది వైఎస్ జ‌గ‌నే.. – వైసీపీ ట్వీట్‌

నేడు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శంకుస్థాప‌న చేసే ప్రాజెక్టుల‌న్నీ త‌మ హ‌యాంలో సాధించిన‌వేన‌ని, ఆ ప్రాజెక్టుల‌న్నీ కూట‌మి ప్ర‌భుత్వం త‌న ఖాతాలో వేసుకుంటోంద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ట్వీట్ ...

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

నేడు విశాఖ‌లో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌

ప్రధాని నరేంద్ర మోదీ నేడు విశాఖలో ప‌ర్య‌టించ‌నున్నారు. సాయంత్రం 4.15 గంటలకు ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్‌ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి ...

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

నాతో చ‌ర్చ‌కు నారా లోకేష్ సిద్ధ‌మా..? గుడివాడ అమ‌ర్ సవాల్‌

విశాఖపట్నంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భూమి పూజ చేస్తున్న ప్రాజెక్టులన్నీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వ‌చ్చిన‌వేన‌ని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఈ ...

అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. అరకు పర్యాటకులకు నిరాశ

అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం.. అరకు పర్యాటకులకు నిరాశ

అల్లూరి సీతారామ రాజు జిల్లాలో తీవ్ర సంఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కేకే లైన్ పై కొండచరియలు విరిగిపడి, ట్రాక్ పై బండరాళ్లు జారిపడ్డాయి. ఈ ఘటన కారణంగా కొత్తవలస-కిరండూల్ మార్గంలో ...

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

విశాఖలో 170 మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు

ఉమ్మడి విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన 170 మంది హెల్త్ అసిస్టెంట్లను అకస్మాత్తుగా తొలగించారు. సమాజానికి సేవలందించిన తమను ఈ విధంగా తొలగించి రోడ్డుపై ...