Trinamool Congress

టీఎంసీ అధ్యక్ష పదవి నుంచి మమతా తొలగింపు?

టీఎంసీ అధ్యక్ష పదవి నుంచి మమతా తొలగింపు?

పశ్చిమ బెంగాల్(West Bengal) రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) (TMC) పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ తిరుగుబాటుగా మారాయి. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ...

హైకోర్టులో మమతాకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్!

హైకోర్టులో మమతాకు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత కొనసాగింపుకు గ్రీన్ సిగ్నల్!

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి (Mamata Banerjee) కలకత్తా హైకోర్టులో (Calcutta High Court) ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు ...

గెటప్ మార్చేసిన టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్!

గెటప్ మార్చేసిన టీఎంసీ ఎంపీ సయానీ ఘోష్.. వీడియో వైరల్!

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్‌కు(TNC) చెందిన ఎంపీ(MP)సయానీ ఘోష్ (Sayani Ghosh) అకస్మాత్తుగా పూర్తిగా గెటప్ (Getup) మార్చుకుని కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ...

మమతకు భారీ దెబ్బ.. కీలక నేత కల్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

మమతకు భారీ దెబ్బ.. కీలక నేత కల్యాణ్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో భారీ ప్రకంపనలు రేగుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌లో (TMC) అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్న వేళ, పార్టీ సీనియర్ నేత కల్యాణ్ బెనర్జీ (Kalyan Banerjee) చేసిన ...

కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!

కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!

పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ (Mamata Banerjee) నేడు కోల్‌కతా హైకోర్టులో (Kolkata High Court) న్యాయవాది దుస్తుల్లో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నల్లని లాయర్ ...

రైల్వే మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూత

తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్ (Mukul Roy) (71) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస ...

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...