TMC
కాలిబూడిదైన 4,000 ఈవీఎంలు.. కుట్ర కోణంపై అనుమానాలు!
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో తీవ్ర సంచలనం రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. అలీపూర్ ప్రాంతంలోని ఒక కీలక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) ...
కోర్టుకు న్యాయవాది దుస్తులలో హాజరైన బెంగాల్ మాజీ సీఎం.!
పశ్చిమ బెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బనెర్జీ (Mamata Banerjee) నేడు కోల్కతా హైకోర్టులో (Kolkata High Court) న్యాయవాది దుస్తుల్లో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నల్లని లాయర్ ...
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి పీఏ దారుణ హత్య
పశ్చిమ బెంగాల్లో (West Bengal) రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగేలా సంచలన ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు సువేందు అధికారి (Suvendu Adhikari) పీఏ (PA) చంద్రనాథ్ను (Chandranath) మధ్యమ్గ్రామ్ ప్రాంతంలో దుండగులు ...
బెంగాల్లో బీజేపీ గెలుపు వైపు.. ఎగ్జిట్ పోల్స్ సంకేతాలు
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నేటితో పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది. అస్సాం(Assam), కేరళం(Kerala), పశ్చిమ బెంగాల్(West Bengal), తమిళనాడు(Tamil Nadu), పుదచ్చేరిలో(Puducherry) ...
బెంగాల్లో ఈడీ దాడులు.. అమిత్ షాపై మమత ఫైర్!
పశ్చిమ బెంగాల్ (West Bengal)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) సమీపిస్తున్న వేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(ED) దాడులు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. గురువారం అనూహ్యంగా కోల్కతాలో పలుచోట్ల ఈడీ అధికారులు ...
బీఎస్ఎఫ్పై మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతా దళం)పై తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి చొరబడుతున్న వారిని బీఎస్ఎఫ్ వదిలేస్తూ తన రాష్ట్రాన్ని అస్థిరం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె ...
జమిలి ఎన్నికల బిల్లు.. రాజ్యాంగ సవరణపై దేశవ్యాప్తంగా చర్చ
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం, దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ...













