Tirumala Tirupati Devasthanams
లడ్డూ వివాదం.. CBI రిపోర్ట్పైనే టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్ కీలక చార్జ్షీట్ను కోర్టులో దాఖలు చేసింది. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని సీబీఐ తన ...
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా – జంగా
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) (TTD) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ...
టీటీడీ పరకామణి కేసు.. టీటీడీ నివేదికపై హైకోర్టు అసంతృప్తి
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams)లో జరిగిన పరకామణి చోరీ కేసు (Parakamani Theft Case)లో దాఖలైన నివేదికపై హైకోర్టు (High Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణిలో భక్తులు ...
వరుస దారుణాలు.. టీటీడీ ప్రతిష్టను మంటగలిపేలా ‘కూటమి’ చర్యలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురంపై మందుబాబు వీరంగం సృష్టించిన ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను “”గా అభివర్ణించిన ఆయన, ...
తిరుపతిలో మహాపచారం.. ఆలయ గోపురంపై మందుబాబు హల్చల్
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన తిరుపతి నగరంలో మహా అపచారం చోటుచేసుకుంది. తిరుపతి పవిత్రతను కుదిపేసే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర ...
టీటీడీలో ‘50 కేజీల బంగారం మాయం’.. సాధ్యమా..? వాస్తవాలిలా..!!
తిరుమలలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం (Sri Govindaraja Swamy Temple, Tirumala)లో 50 కేజీల బంగారం (50 kilograms of Gold) మాయమైందన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీశాయి. ...
రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దు – వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ (Tirumala Laddu) ప్రసాదం (Prasadam)పై జరుగుతున్న దుష్ప్రచారం పట్ల టీటీడీ (TTD) మాజీ ఛైర్మన్, వైసీపీ (YSRCP) ఎంపీ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక నిర్ణయాలు
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి (Sri Venkateswara Swamy) బ్రహ్మోత్సవాల (Brahmotsavam’s) ఏర్పాట్లపై తిరుమల (Tirumala) తిరుపతి (Tirupati) పాలకమండలి సమావేశం (Governing Council Meeting)లో విస్తృతంగా చర్చించారు. ఈ నెల 23న అంకురార్పణతో ...
బ్రాహ్మణులకు ఆవేదన కలిగించేలా టీటీడీ చైర్మన్ చర్య.. భూమన తీవ్ర విమర్శలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో వేదపారాయణదారుల పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయడం దారుణంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ హయాంలో వేదపారాయణదారుల ...















