Telugu Feed News

టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

టెన్త్ ప‌రీక్ష‌ల‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల వార్షిక‌ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి గానూ ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు మార్చి 21 నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ...

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం.. ఎప్పుడంటే..

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. “రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం అందించనున్నాం. ఈ నిర్ణయం ద్వారా ప్రజలకు ...

ఫిర్యాదు చేసినందుకు నా మీదే కేసా? - అంబటి రాంబాబు షాక్

‘ఫిర్యాదు చేసినందుకు నాపైనే కేసా?’ – అంబటి రాంబాబు షాక్

పోలీసుల తీరుపై వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు అవాక్క‌య్యారు. త‌న ఫిర్యాదుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపైనే కేసు పెట్టారని, ఇది ఎంత వ‌ర‌కు ధ‌ర్మం ...

బాబుకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యే?

బాబుకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ ఎమ్మెల్యే?

తన చర్యలతో పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ప్ర‌స్తుతం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కేడర్ నుంచి వరుస ఫిర్యాదులు అందుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ...

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

అంబేద్క‌ర్‌కు గౌరవం.. కాంగ్రెస్‌పై అమిత్ షా విమర్శలు

తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పట్ల తాను చేసిన వ్యాఖ్యలను ...

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి ఎన్ని గంట‌లు ప‌డుతుందంటే..

తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల తాకిడి కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతుందని తిరుమ‌ల తిరుప‌తి ...

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

హైదరాబాద్ శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలోని నూత‌నంగా నిర్మించిన రోడ్డుకు టాటా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు స్వ‌ర్గీయ రతన్ టాటా పేరును ఖ‌రారు చేశారు. ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన ఈ రోడ్డుకు ...

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

ఏలూరులో జనసేన నేతల రేవ్ పార్టీ.. మ‌హిళ‌ల‌తో అశ్లీల నృత్యాలు

రేవ్ పార్టీ క‌ల్చ‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాకు పాకింది. కాంక్రీట్ న‌గ‌రాల క‌ల్చ‌ర్ నేడు ఏపీలోని మారుమూల ప‌ల్లెల‌కు వ‌చ్చి చేరింది. ఏలూరు జిల్లాలో 50 మంది అమ్మాయిలతో జ‌న‌సేన నేత ...

ఏపీలో భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

ఏపీకి భారీ వర్ష సూచన.. ఏయే జిల్లాల్లో అంటే..

నైరుతి బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ డిజాస్ట‌ర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (APSDMA) తెలిపింది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం ...

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై తీరంలో విషాదం.. ఫెర్రీ బోల్తాప‌డి 13 మంది మృతి

ముంబై (Mumbai) తీరంలో ఫెర్రీ బోల్తా ప‌డి 13 మంది దుర్మ‌ర‌ణం చెందారు. గేట్ వే ఆఫ్ ఇండియా (Gate Way Of India) నుంచి ఎలిఫెంటా కేవ్స్ (Elefenta Caves)కు ఫెర్రీ ...