Telangana

తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం

తెలంగాణలో పిడుగుపాటుకు ఆరుగురు దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం పిడుగుపాటుకు గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.నిర్మల్ జిల్లాలోని పెంబి మండలం, గుమ్మనుయోంగ్లాపూర్ గ్రామంలో పిడుగుపాటుకు ముగ్గురు ...

కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు

కవితకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్

తెలంగాణ (Telangana)లో రాజకీయాలు వేడెక్కాయి. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్(BRS) అంతర్గత వ్యవహారాలు చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యంగా, కవిత(Kavitha) పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో హరీష్ ...

విద్యను వ్యాపారంగా మార్చారు: సీఎం రేవంత్

విద్యను వ్యాపారంగా మార్చారు: సీఎం రేవంత్

తెలంగాణ (Telangana) ఉద్యమంలో ఉపాధ్యాయులు (Teachers) పోషించిన కీలక పాత్రను ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రశంసించారు. విద్యాశాఖ ప్రాముఖ్యత దృష్ట్యా దానిని తన వద్దే ఉంచుకున్నానని ఆయన తెలిపారు. ...

సర్కార్ భూముల వేలానికి సిద్ధం: ఎకరాకు రూ.101 కోట్ల కనీస ధర

రేవంత్ సర్కార్ భూముల వేలానికి సిద్ధం..ఎకరాకు రూ.101 కోట్లు

తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌లోని సర్వే నంబర్ 83/1లో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ...

కవితక్క‌ కొత్త పార్టీ..? తెలంగాణ‌లో ఉత్కంఠ‌

కవితక్క‌ కొత్త పార్టీ..? తెలంగాణ‌లో ఉత్కంఠ‌

కొంతకాలంగా పార్టీ ముఖ్య నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నమ్మదగిన వర్గాల సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన ...

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ..శ్లాబ్‌ల్లో భారీ మార్పులు!

నేడు జీఎస్టీ కౌన్సిల్‌ కీలక భేటీ..శ్లాబ్‌ల్లో భారీ మార్పులు!

కేంద్ర ప్రభుత్వం పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతోంది. నేడు ఉద‌యం 11 గంట‌ల‌కు జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ ...

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను తన సొంత కూతురైన ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ...

తెలంగాణలో సీబీఐకి రీ ఎంట్రీ

తెలంగాణలో సీబీఐ రీ ఎంట్రీ!!

తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీబీఐకి రాష్ట్రంలోకి నో ...

ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి మద్దతివ్వండి: సీఎం రేవంత్ విజ్ఞప్తి.

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వండి.. రేవంత్ విజ్ఞప్తి

ఉపరాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో (Elections) ఇండియా కూటమి (India Alliance) అభ్యర్థిగా బరిలోకి దిగిన జస్టిస్‌ (Justice) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) గెలుపుకు తెలుగు ప్రజలందరూ సహకరించాలని తెలంగాణ (Telangana) ...

ఉద్య‌మానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్

ఉద్య‌మానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్

తెలంగాణ (Telangana)లో రెండు రోజుల పాటు ధర్నాలకు పిలుపునిచ్చారు బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR). కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) సీబీఐ(CBI) విచారణకు ఆదేశించిన ...