Telangana
మొదలైన దసరా సందడి.. సొంతూళ్లకు నగరవాసులు
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు భారీగా తరలివెళ్తున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో ఈ రద్దీ మరింత పెరిగింది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో ప్రయాణికుల తాకిడి ...
పవన్పై అభిమానం.. ‘ఓజీ’ ఫస్ట్ టికెట్ రూ. లక్ష
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజిత్(Sujeeth) దర్శకత్వంలో వస్తున్న ‘ఓజీ'(OG) సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 25న విడుదల కానున్న ఈ సినిమా కోసం చిత్తూరు ...
పసిపాపను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి
కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే తన 12 నెలల పసిపాప (Infant Baby) పాలిట యముడిలా మారాడు. మద్యం మత్తు (Alcohol Intoxication)లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి లోనై, అభం ...
తెలంగాణ కాంగ్రెస్ మంత్రిపై బయోపిక్!
తెలంగాణ (Telangana) రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) జీవితం ఆధారంగా ‘శ్రీనన్న అందరివాడు (Srinanna Andarivadu)’ అనే పేరుతో బయోపిక్ (Biopic) రాబోతోంది. ఈ సినిమాలో ...
హైదరాబాద్ పక్కన ‘భారత్ ఫ్యూచర్’ సిటీ: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ (Hyderabad)కు సమీపంలో ‘భారత్ ఫ్యూచర్’ (India Future) అనే కొత్త నగరాన్ని నిర్మించనున్నట్లు తెలంగాణ (Telangana ) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఢిల్లీ (Delhi)లో జరిగిన పబ్లిక్ ...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మహిళ?
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికలో (By-Election_ బీజేపీ అభ్యర్థి (BJP Candidate) ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా ...
జీతం కోత.. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) హైడ్రా (HYDRA) కు అనుబంధంగా తీసుకువచ్చిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) (DRF) సిబ్బంది నిరసన చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad)లోని బుద్ధభవన్ హైడ్రా ...
అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్..నెలకు రూ.500 కోట్లు డిమాండ్
ప్రైవేట్ నెట్వర్క్ (Private Network) ఆసుపత్రుల్లో (Hospitals) ఆరోగ్యశ్రీ (Aarogyasri) కింద అందించే సేవలు తెలంగాణ (Telangana)లో నిలిచిపోయాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఘం తమ డిమాండ్లపై పట్టుబట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ...
విద్యుత్ శాఖ ఏడీఈపై ఏసీబీ పంజా.. రూ. 200 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
లంచాలు (Bribes) తీసుకుని అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, బినామీల నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)(ACB) అధికారులు ...
మెట్రో స్టేషన్లో పాస్పోర్ట్ సేవలు ప్రారంభం
హైదరాబాద్ (Hyderabad)లోని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ (MGBS Metro Station)లో దేశంలోనే తొలిసారిగా పాస్పోర్ట్ (Passport) సేవా కేంద్రాన్ని (Service Center) ప్రారంభించారు. తెలంగాణ (Telangana) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ...















