Telangana News

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC టన్నెల్ ప్రమాదం.. 15వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్

SLBC (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ 15వ రోజుకు చేరుకుంది. జీపీఆర్ (GPR) టెక్నాలజీ, క్యాడవర్ డాగ్స్ సహాయంతో మృతదేహాల కోసం విస్తృతంగా తవ్వకాలు చేప‌డుతున్నారు. డీ ...

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు - మీనాక్షి నటరాజన్

పని చేస్తుందెవరో, యాక్టింగ్ చేసేదెవ‌రో నాకు అన్నీ తెలుసు – మీనాక్షి నటరాజన్

తెలంగాణలో గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలతో నూతన ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ నేతల పనితీరు నివేదికలు అందించినా, అందించకపోయినా ...

గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

గల్లీలో గాలి మాటలు.. ఢిల్లీకి ధనం మూటలు.. కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ ఫైర్

తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (TGIIC) ఆధీనంలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలన్న ప్రభుత్వం నిర్ణయం వివాదానికి దారితీసింది. రూ.25 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఈ భూముల ...

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

అంబర్‌పేట ఫ్లైఓవర్ వ‌ద్ద‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ‌ ఉదయం చే నంబర్‌ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్‌పై దాడి, పరిస్థితి విష‌మం

భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

SLBC టన్నెల్‌ వ‌ద్ద‌కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్‌ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...

ఐఐటీ హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన

ఐఐటీ హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన

కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో నేడు (ఆదివారం) భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ పర్యటన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, ...

ఎన్నికల ప్రచారం ముఖ్యమా.. కార్మికుల ప్రాణాలా? – సీఎంకు హరీశ్ రావు ప్ర‌శ్న‌

ఎన్నికల ప్రచారం ముఖ్యమా.. కార్మికుల ప్రాణాలా? – సీఎంకు హరీశ్ రావు ప్ర‌శ్న‌

తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుండగా బీఆర్ఎస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ...

రేవంత్ - మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు

రేవంత్ – మోడీ భేటీ.. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్‌పై కీలక చర్చలు

ఢిల్లీలో పర్యటనలో భాగంగా ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణకు అవసరమైన అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నిధుల కేటాయింపు ...