Taxpayer Money
నాలుగు కేసులకు రూ.2.86 కోట్లు.. లూథ్రాకు ఏపీ ప్రభుత్వం భారీ చెల్లింపులు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా (Siddharth Luthra) కు రూ.2.86 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రభుత్వం తరఫున ఆయన కేసులు వాదించినందుకు గానూ భారీ మొత్తంలో ...
విలాసం.. విహారం
రాష్ట్రంలో గతంలో అవసరమైన సందర్భాల్లోనే ముఖ్యమంత్రులు విమానయానం చేసేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారు. ఈ కొన్ని నెలల్లోనే ...







