Rajya Sabha

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ (Parliament) 2026 వర్షాకాల సమావేశాల (Monsoon Sessions) షెడ్యూల్‌ను (Schedule) కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) వెల్లడించిన వివరాల ప్రకారం, ...

30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్‌లోకి కొత్త బిల్లు!

30 రోజులు జైలులో ఉంటే పదవి పోతుందా?.. పార్లమెంట్‌లోకి కొత్త బిల్లు!

దేశ రాజకీయాల్లో (Country Politics) కీలక మార్పులకు దారితీసే అవకాశమున్న రాజ్యాంగ సవరణ బిల్లుపై (Constitution Amendment Bill) చర్చ మొదలైంది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ...

ఆప్‌లో అంతర్గత కలహాలు.. రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు

ఆప్‌లో అంతర్గత కలహాలు.. రాఘవ్ చద్దాపై తీవ్ర విమర్శలు

ఇటీవల కాలంలో చాలా తేలికపాటి అంశాలపై అత్యంత ఆకర్షణీయమైన విశ్లేషణలతో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ...

నితీష్ రాజీనామాతో బీహార్ రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభం

నితీష్ రాజీనామాతో బీహార్ రాజకీయాల్లో కొత్త దశ ప్రారంభం

బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూ రాజకీయ సన్నివేశం మరో దశకు చేరింది. అలాగే, బీజేపీ జాతీయ ...

సీఎం పదవికి వీడ్కోలు చెప్పిన నీతీష్ కుమార్

సీఎం పదవికి వీడ్కోలు చెప్పిన నీతీష్ కుమార్

బీహార్ ముఖ్యమంత్రి Nitish Kumar అధికారికంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా ఆయన రాజ్యసభకు వెళ్ళనున్నారని ప్రచారం సాగుతున్నప్పటికీ, గురువారం నితీష్ కుమార్ స్వయంగా ఆ వార్తను ...

మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ - నిర్మలా సీతారామన్

మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ – నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్‌స‌భ‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ...

రాజ్యసభలో ఈ ఏడాది 73 ఖాళీలు.. ఏపీ నుంచి న‌లుగురు

రాజ్యసభలో ఈ ఏడాది 73 ఖాళీలు.. ఏపీ నుంచి న‌లుగురు

దేశ రాజ్యసభలో ఈ ఏడాది మొత్తం 73 మంది ఎంపీలు రిటైర్ (73 Members of Parliament – MPs) కానున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) పార్లమెంటరీ ...

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో ఈ ఏడాది 530 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఈ ఏడాది నవంబర్ 23 వరకు ప్రకృతి వైపరీత్యాల (Natural Disasters) కారణంగా 530 మంది మృతిచెందారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Nityanand Rai) ...

రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury)పై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అధికారిక ఫిర్యాదు (Complaint) నమోదైంది. పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ...

భారత ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్

ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ విజ‌యం

భారత (India) ఉప రాష్ట్రపతి (Vice President) ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి (NDA Candidate ) సీపీ రాధాకృష్ణన్ (C.P. Radhakrishnan) ఘన విజయం (Grand Victory) సాధించారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని ...