Police
పోలీసుల తీరుపై మంత్రి లోకేశ్ అసహనం
తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలీసుల తీరుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రినారా లోకేశ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ...
గ్రామాలకు వ్యాప్తిస్తున్న గంజాయి మత్తు
ఒకప్పుడు ప్రశాంతతకు నిలయంగా పేరొందిన కోనసీమ (Konaseema) ఇప్పుడు గంజాయి (Ganja) వాడకంతో హల్చల్ చేస్తోంది. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి పల్లెటూర్ల వరకు గంజాయి విక్రయం విస్తరిస్తుండటంతో స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ...
ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉద్రిక్తత.. మావోయిస్టు నేత అరెస్ట్!
ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలో పోలీసులు కీలక మావోయిస్టు నేత సోడిపొజ్జ అలియాస్ లలిత్ను అరెస్ట్ చేశారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ...
న్యూఇయర్ ఎఫెక్ట్.. పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
హైదరాబాద్లో న్యూఇయర్ సంబరాల సందర్భంగా పెద్ద మొత్తంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. అర్ధరాత్రి సమయంలో నగర వ్యాప్తంగా మొత్తం 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ...
రేషన్ బియ్యం కేసు.. A6గా పేర్ని నానిని చేర్చిన పోలీసులు
రేషన్ బియ్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై కేసు నమోదైంది. ఈ కేసులో నాని పేరును ఏ6గా చేర్చారు. పూర్తి ఆధారాలు సేకరించిన తరువాతే కేసులో పేర్ని నాని ...











నా భర్తను కొట్టి చంపేశారు.. – వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ ...