pawan kalyan
సిట్ రిపోర్ట్తో దొరికిపోయి.. కమిషన్ పేరుతో కొత్త డ్రామా? – పేర్ని నాని ప్రశ్న
తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుని పేరుతో ఇంకెంతకాలం నీచ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు నాయుడు, ...
సీబీఐ నివేదికపై అసంతృప్తి.. చంద్రబాబు ఏకసభ్య కమిటీ
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆరోపణలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సీబీఐ సిట్ విచారణ, నివేదికపై చంద్రబాబు ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ విషయం ...
రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదల డేట్ ఫిక్స్
సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రాగా, ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీని.Release డేట్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ విషయాన్ని ఖాతరిచేసి, భారీ ...
రాజ్యసభ సీట్లు ఎవరికిద్దాం.. చంద్రబాబుతో పవన్ భేటీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే రాజ్యసభ ఎన్నికలపై ...
తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే ...
శ్రీవారి లడ్డూ.. మళ్లీ విచారణకు ‘కూటమి’ కమిషన్!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక వెలువడిన తర్వాత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మళ్లీ విచారణకు సిద్ధమవుతోంది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు ...
ఎమ్మెల్యే రాసలీలలు.. రైల్వే కోడూరుకు జనసేన త్రిసభ్య కమిటీ
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా సృష్టించిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే శ్రీధర్ తనను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ హర్షవీణ చేసిన ...
జనసేన మీటింగ్ నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయిన పవన్ (Video)
జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పనితీరుపై తీవ్రంగా మండిపడ్డ పవన్, సమావేశం మధ్యలోనే ...















పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో బీజేపీ తరఫున జనసేన అధినేత పవన్ ...