Padma Shri Ceremony
పద్మశ్రీ వేడుకకు రోహిత్ శర్మ గైర్హాజరు.. అసలు కారణం ఇదే!
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) పద్మశ్రీ (Padma Shri) అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకాకపోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. మే 25న న్యూఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో ...






