NEET Student Death
ఏపీలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన
నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ దేశంలో ప్రకంపనలు సృష్టించింది. పేపర్ లీకేజీ కారణంగా దేశ వ్యాప్తంగా ఏకంగా 21 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు. పేపర్ లీకేజీ తరువాత జరిగిన పరీక్షలో తక్కువ ...






