Money Laundering

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ మృతి.. హ‌త్యా, ఆత్మహత్యా..?

తిరుమల మిల్క్ డెయిరీ మేనేజర్ మృతి.. హ‌త్యా, ఆత్మహత్యా..?

తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ (Tirumala Milk Products Private Limited)లో ట్రెజరీ మేనేజర్ (Treasury Manager ) మృతి (Death) సంచ‌ల‌నం రేపుతోంది. మేనేజ‌ర్‌ నవీన్ బొల్లినేని (Naveen Bollineni) (38) చెన్నై (Chennai)లోని బ్రిటానియా ...

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌

బాలీవుడ్ (Bollywood) నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ (Jacqueline Fernandez)కు మరోసారి చుక్కెదురైంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ (Money Laundering) కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ (Delhi) హైకోర్టు (High Court) స్పష్టం ...

అమెరికాలో మ‌నీలాండ‌రింగ్‌.. భారత విద్యార్థుల అరెస్ట్

అమెరికాలో మ‌నీలాండ‌రింగ్‌.. భారత విద్యార్థుల అరెస్ట్

ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా (America) వెళ్లిన ఇద్ద‌రు విద్యార్థుల వారు వెళ్లిన ల‌క్ష్యాన్ని మ‌రిచి క‌ట‌క‌టాల పాల‌య్యారు. అమెరికాలో చదువుతున్న ఇద్దరు భారత విద్యార్థులు (Indian Students) మనీలాండరింగ్ (Money Laundering) ...

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణ

మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. 27న విచారణ

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate – ED) నుంచి నోటీసులు వచ్చాయి. ఈనెల 27వ తేదీన విచారణ కోసం తమ కార్యాలయానికి హాజరుకావాలని ఈడీ ...

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో కలకలం రేపుతున్న నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) కీల‌క మ‌లుపు తిరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. మనీ ...

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

ముడా స్కామ్‌లో కొత్త మలుపు.. సీఎం సిద్ధరామయ్య సతీమణి ఆస్తులపై ఈడీ చర్య

కర్ణాటక రాష్ట్రంలో సంచలనం రేపిన మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూకుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం, సీఎం సిద్ధరామయ్య ...

ఆర్థిక నేరస్థుడు సుకేశ్ సంచలన లేఖ.. రూ.7,640 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తాడ‌ట‌!

ఆర్థిక నేరస్థుడు సుకేశ్ సంచలన లేఖ.. రూ.7,640 కోట్ల ట్యాక్స్ చెల్లిస్తాడ‌ట‌!

ఆర్థిక నేరారోపణలతో తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఆ లేఖలో రూ.7,640 ...