Jadeja Comeback

జడేజా రీఎంట్రీ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు టీమిండియా జట్టు ప్రకటించిన బీసీసీఐ!

జడేజా రీఎంట్రీ.. శ్రీలంక టెస్టు సిరీస్‌కు రెడీ

శ్రీలంకతో ఆగస్టులో ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా కొనసాగుతుండగా, కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ...