Isha Foundation Pilgrims
నేపాల్ జల విలయంలో ఇషా ఫౌండేషన్ సభ్యులు.. జగ్గీ కన్నీరు
నేపాల్ (Nepal) జలప్రళయంలో(Flood Disaster) పెరుగుతున్న మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 208 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరదల్లో 1500 మందికి పైగా గల్లంతు అయినట్టుగా నేపాల్ మీడియా(Nepal Media) ప్రకటించింది. ...






