Indian Politics
కల్వకుంట్ల కవిత సిద్ధిపేటకు సన్నాహాలు!
మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్థానం కోసం కవిత (Kavitha) సిద్ధమవుతున్నారు. మీడియాతో చేసిన చిట్ చాట్లో, వచ్చే ఎన్నికల్లో (Elections) సిద్ధిపేట (Siddipet) నుంచి పోటీ చేయనున్నట్లు ఆమె ...
స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం!
లోక్సభలో రాజకీయ వాతావరణం ఉద్రిక్తమైంది. కాంగ్రెస్ పార్టీ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. స్పీకర్ను సెక్షన్ 94C కింద తొలగించాలని విపక్షం డిమాండ్ చేస్తూ 103 మంది ఎంపీల ...
ప్రచారానికి పవన్ కళ్యాణ్ అవసరమేనా? వద్దా?… బీజేపీలో డైలమా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన–బీజేపీ పొత్తు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలుగా ఉన్న ఈ రెండు పార్టీలు, తెలంగాణలో మాత్రం ఒకే బరిలో నిలబడటం కమలదళానికి ...
In the Name of the Lord, a Campaign of Lies: How Tirumala Laddu was Dragged into Dirty Politics
At a time when faith and devotion should be protected, the Tirumala laddu—revered by crores of devotees—has been turned into a political weapon. Despite ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలనకు ముగింపు..
మణిపూర్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేస్తూ హోం మంత్రిత్వ శాఖ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ...
తెలంగాణ లో బీజేపీకి జనసేన మద్దతు!
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీకి మద్దతు ప్రకటించడమే ...
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా–ఈసీ వివాదం దుమారం
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం ఢిల్లీని కలుసుకుని ఎన్నికల సంఘంతో వివాదంలో చిక్కుతున్నారు. సోమవారం ఆమెతో పాటు ఇద్దరు మంత్రులు ఎన్నికల సంఘం అపాయింట్మెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ...
చైనాతో సరిహద్దు వివాదం.. లోక్సభలో రాహుల్గాంధీ వ్యాఖ్యలపై దుమారం
లోక్సభలో చైనాతో సరిహద్దు వివాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. బీజేపీ సభ్యులు నినాదాలతో ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, రాహుల్ తన వాదనను కొనసాగించారు. ...
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ రెబల్స్కు చీఫ్ వార్నింగ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ నేతలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని రాంచందర్ రావు స్పష్టమైన ...















‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’
పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్కు చెందిన ఒక నేతను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో ప్రస్తుతం నెట్టింట ...