ICC

ఐసీసీపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

ఐసీసీపై పాక్ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు

టి20 ప్రపంచకప్ 2026 (T20 World Cup 2026)టోర్నమెంట్‌లో టీమిండియా (Team India) అద్భుత ప్రదర్శనతో విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) వేదికగా జరిగిన ...

భారత్‌కు షాక్? ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2029 భారత్‌లో జరగదా?

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2029 భారత్‌లో జరగదా?

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే వార్త వెలుగులోకి వచ్చింది. International Cricket Council (ICC) భవిష్యత్ మెగా టోర్నీల ఆతిథ్యంపై పునరాలోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ICC Champions Trophy 2029 మరియు ...

భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై టెన్షన్

భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై టెన్షన్

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ క్రికెట్ అభిమానుల కోసం పెద్ద పండగగా మారింది. ఈ ఆదివారం కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే ఈ క్లాష్‌ను చూసేందుకు అభిమానులు ఎదురు ...

మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు: ర్యాన్ టెన్ డోషాటే

భార‌త్‌-పాక్ మ్యాచ్ జరుగుతుందని ముందే తెలుసు.. – ర్యాన్ టెన్ డోషాటే

పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు ...

భారత్–పాక్‌ మ్యాచ్‌పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?

భారత్–పాక్‌ మ్యాచ్‌పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?

2026 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...

సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు

సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు

టీ20 వరల్డ్ కప్‌ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను బహిష్కరించాలని ...

పాకిస్తాన్ తప్పుకుంటే మేమున్నాం..ఆ దేశం ఓపెన్ ఆఫర్

పాకిస్తాన్ తప్పుకుంటే మేమున్నాం..ఆ దేశం ఓపెన్ ఆఫర్

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుందా లేదా అన్న విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. భద్రతా కారణాలు చూపిస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఇప్పుడు అదే బాటలో పాకిస్తాన్ ...

ఐపీఎల్ ప్రభావం: బీసీసీఐ ఆదాయం రాకెట్ వేగం

ఐపీఎల్ ప్రభావం: బీసీసీఐ ఆదాయం రాకెట్ వేగం

బీసీసీఐ (BCCI) తలరాతను పూర్తిగా మార్చేసిన నిర్ణయం ఐపీఎల్(IPL) ప్రారంభమే. 2008లో మొదలైన ఈ లీగ్ భారత క్రికెట్ బోర్డును (Indian Cricket Board) ఆర్థికంగా మరో స్థాయికి తీసుకెళ్లింది. మీడియా హక్కులు ...

ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్

ఆసియా కప్ నుంచి వైదొలగలేదు: పీసీబీ చీఫ్

సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ (India-Pakistan) మ్యాచ్‌లో, పహల్గామ్ ఉగ్రదాడికి (Pahalgam Terror Attack) నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. దీనిపై పీసీబీ (PCB) తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం ...

మరోసారి భారత్-పాక్ మ్యాచ్

మరోసారి భారత్-పాక్ మ్యాచ్

ఆసియా కప్ (Asia Cup) 2025లో భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) జట్ల మధ్య మరో మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్-ఎలో యూఏఈ జట్టును 41 పరుగుల తేడాతో ...