Crime News

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

నంద్యాలలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త సుధాకర్ రెడ్డి (55)ని గుర్తుతెలియని దుండగులు విచక్షణారహితంగా హత్య చేశారు. ...

రానా, మంచు లక్ష్మిపై కేసు నమోదు!

తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వ్యవహారం చుట్టూ వివాదం ముదురుతోంది. ఇప్పటికే 11 మంది యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్లకు నోటీసులు జారీ చేసిన పోలీసులు, ఇప్పుడు ప్రముఖ నటులపై దృష్టి సారించారు. తాజా ...

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

అనుమానం తట్టుకోలేక.. కన్నబిడ్డను హత్య చేసిన తల్లి

విశాఖపట్నం జిల్లా పెదగదిలి కొండవాలు ప్రాంతంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భర్త త‌న‌ను అనుమానించాడ‌ని ఓ తల్లి తన ఐదు నెలల పాపను హత్య చేసింది. గొర్రె వెంకటరమణ, శిరీషల వివాహం 2013లో ...

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

రన్యారావు కేసులో తెలుగు నటుడు అరెస్ట్

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ప‌ట్టుబ‌డిన న‌టి రన్యారావు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ రాజ్ కొండూరును పోలీసులు అరెస్ట్ ...

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

హైదరాబాద్‌లో దారుణం.. భార్యపై భ‌ర్త పెట్రోల్ దాడి

ఆదర్శదంపతులుగా శాశ్వతంగా జీవించాల్సిన వివాహితులు, అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులతో స‌రిపెట్టుకోకుండా క‌ట్టుకున్న‌వారిని హత్యలు చేయ‌డానికి కూడా వెనుకాడ‌టం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు పెరుగుతుండగా, తాజాగా హైదరాబాద్‌లో ...

Harsha Sai HD Photo సజ్జనార్ ట్వీట్‌ ప్రభావం.. హర్షసాయిపై కేసు

సజ్జనార్ ట్వీట్‌ ప్రభావం.. హర్షసాయిపై కేసు

ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్ తన ట్వీట్‌లో “బెట్టింగ్ యాప్స్ ...

చిత్ర‌హింస‌లు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీస‌ర్స్‌పై రన్యా రావు సంచలన ఆరోపణలు

చిత్ర‌హింస‌లు పెడుతున్నారు.. డీఆర్ఐ ఆఫీస‌ర్స్‌పై రన్యా రావు సంచలన ఆరోపణలు

కన్నడ నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. తనను కస్టడీలో హింసించారని, భౌతికంగా దాడి చేశారని, ...

థియేటర్ వ‌ద్ద డ్ర‌గ్స్ విక్ర‌యం.. నిందితుడి అరెస్ట్

థియేటర్ వ‌ద్ద డ్ర‌గ్స్ విక్ర‌యం.. నిందితుడి అరెస్ట్

శంషాబాద్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఏ (MDMA) విక్రయిస్తుండగా మహారాష్ట్రకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ...

సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన యోజిత సాహో(28) యూనివర్సిటీలో గెస్ట్ లెక్చ‌ర‌ర్‌గా విధులు నిర్వహిస్తుంది. అద్దెకు ఉంటున్న‌ తన నివాసంలో శనివారం ...

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

కాకినాడ‌లో విషాదక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. పిల్ల‌ల‌కు విద్యాబుద్ధులు నేర్పించి, వారి ఉన్న‌తికి బాట‌లు వేయాల్సిన క‌న్న తండ్రే వారిని క‌డ‌తేర్చాడు. లోకం తెలియ‌ని ప‌సివారిని అనంత లోకాల‌కు చేర్చాడు. పిల్ల‌ల‌ను చంపేసి ...