Crime News
మస్తాన్ సాయి కేసులో కీలక మలుపు.. ఏపీ గవర్నర్కు న్యాయవాది లేఖ
తెలుగు సినీ పరిశ్రమను కుదిపేసిన లావణ్య-రాజ్ తరుణ్ వివాదంలో కీలక వ్యక్తిగా ఉన్న మస్తాన్ సాయి కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురి ప్రైవేట్ వీడియోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడ్డ కేసులో ...
స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడని, కొడుకుని కొట్టి చంపిన తండ్రి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడేం గ్రామంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. కొడుకు స్కూల్ నుంచి ఆలస్యంగా వచ్చాడన్న కోపంతో విచక్షణ రహితంగా కొట్టి, అతని ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన ...
మీర్పేట్ మాధవి హత్య కేసులో కొత్త ట్విస్ట్!
మీర్పేట్ మాధవి హత్య కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. నిందితుడు గురుమూర్తి ఒక్కడే హత్య చేయలేదని, అతనికి మరికొందరు సహకరించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అందులో ఒక మహిళ కూడా ఉన్నట్లు ...
శ్రీకాకుళంలో దారుణం.. హాస్టల్లోకి ప్రవేశించి గ్యాంగ్రేప్!
శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఢటనతో హాస్టల్లో భద్రతా చర్యలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హాస్టల్లోకి అక్రమంగా ప్రవేశించి, ...
పెట్రోల్ క్యాన్తో అఘోరీ హల్చల్
వరంగల్ జిల్లాలో అఘోరీ హల్చల్ చేసింది. కొమ్మాల గ్రామ సమీపంలో ప్రత్యక్షమైన అఘోరీని చూసిన గ్రామస్తులు, అతడిని కుంభమేళాకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. నాగ సాధువులు, సత్పురుషులు, అఘోరాలు కుంభమేళాలో కోట్ల మంది ...
మీర్పేట్ హత్యకు.. ‘సూక్ష్మదర్శిని’ సినిమానే స్ఫూర్తి!
హైదరాబాద్ (Hyderabad) మీర్పేట్ ప్రాంతంలో భార్యను చంపి, ముక్కలు చేసి, ఉడికించిన కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. భర్త గురుమూర్తి (Gurumurthy) భార్య వెంకట మాధవి (Venkata Madhavi) హత్యని అతికిరాతకంగా ...
ఏపీలో వరుస హత్యలు.. నిన్న ఫీల్డ్ అసిస్టెంట్, నేడు వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుస హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నిన్న కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరులో ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) దారుణ హత్య నుంచి తేరుకోకముందే ఇవాళ శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ...
ఏపీలో దారుణం.. ఫీల్డ్ అసిస్టెంట్ దారుణ హత్య
కర్నూలు జిల్లా ఆలూరు మండలంలోని అరికెర గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు రక్తపాతం దాకా వెళ్లాయి. గ్రామానికి చెందిన కురువ బండారి ఈరన్న, ...
బాలికపై సామూహిక హత్యాచారం.. ఐదుగురికి మరణశిక్ష
ఛత్తీస్గఢ్లో బాలికపై సామూహిక హత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్రంగా కలిచివేసింది. ఈ కేసులో ఛత్తీస్గఢ్ కోర్టు ఐదుగురికి మరణశిక్షను విధించింది, అదే విధంగా మరో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన ...
భార్యను నరికి తల కాల్చిన రాక్షసుడు.. ‘దృశ్యం’ సినిమా ప్రభావం?
ఒక మనిషి అంత క్రూరంగా ప్రవర్తిస్తాడా అనే సందేహం కలిగించే ఘటన తెలంగాణలో జరిగింది. భార్యను నరికి తలకాయను కాల్చిన భర్త గురుమూర్తి విషయంలో మరిన్ని విపరీతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ దారుణానికి ‘దృశ్యం’ ...















