Chandrababu Naidu

ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. - కేబినెట్‌లో సీఎం సూచ‌న‌

ప్ర‌జ‌ల్లోకి వెళ్లి ప‌థ‌కాల‌పై ప్ర‌చారం చేయండి.. – కేబినెట్‌లో సీఎం సూచ‌న‌

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో స‌చివాల‌యంలో స‌మావేశ‌మైన మంత్రిమండ‌లి ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిసింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మినహా మిగతా మంత్రులందరూ ...

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ - వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ – వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు దృష్టిలో సంప‌ద సృష్టి అంటే.. ఆయ‌న ఆస్తులు పెంచుకోవ‌డం, ఆయ‌న అనుచ‌రుల‌ ఆస్తులు పెంచుకోవ‌డం మాత్ర‌మే సంప‌ద సృష్టి అని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. రాష్ట్రంలో ...

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

రామ్మోహన్ నాయుడుపై టీడీపీ కేడర్ ఫైర్

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును టీడీపీ(TDP) కేడ‌ర్ టార్గెట్ చేసింది. కార్యకర్తలు ఆయ‌న‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళంలోని అరసవల్లి(Arasavilli Temple) సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సింగ‌ర్‌ మంగ్లీ(Singer ...

పార్టీపై ప‌ట్టుకు చినబాబు 'సోషల్‌ వార్‌'

పార్టీపై ప‌ట్టుకు చినబాబు ‘సోషల్‌ వార్‌’

టీడీపీని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చినబాబు ఇంట‌ర్న‌ల్ వార్‌కు సిద్ధమయ్యాడట‌. దీని కోసం పార్టీలో సీనియర్లుగా, తన అజ‌మాయిషీకి అడ్డుగా ఉన్న సీనియర్లపై వ్యక్తిత్వ హననానికి రెడీ అయిన‌ట్లు స‌మాచారం. సోషల్‌మీడియాలో, ...

'నా బుక్ తీయ‌నా..?' లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘నా బుక్ తీయ‌నా..?’ లోకేష్‌పై కేఏ పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మంత్రి లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. రెడ్‌బుక్ పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై దాడులు, దౌర్జ‌న్యాల‌కు పాల్పడుతున్నాడ‌ని మండిప‌డ్డారు. ‘నా బుక్ తీశానంటే నువ్వు, నీ ...

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

చంద్రబాబు ప్ర‌భుత్వానికి సోనూసూద్ సాయం

నటుడు, సూద్ చారిటీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సోనూసూద్ సోమవారం అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్బంగా సూద్ చారిటీ ఫౌండేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు అంబులెన్స్‌లను విరాళంగా ...

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. 'ఆప్' ఏమంటోంది..?

కేజ్రీవాల్‌పై ఏపీ సీఎం విమర్శలు.. ‘ఆప్’ ఏమంటోంది..?

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయే త‌ర‌ఫున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కువగా ఉండేచోట ఏపీ సీఎం ప్ర‌చారం కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. కాగా, సోమ‌వారం ఉద‌యం ఢిల్లీలో ప్రెస్‌మీట్ ...

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

రామ్ గోపాల్ వర్మకు మరోసారి నోటీసులు – ఎందుకు?

టాలీవుడ్ వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కు ఒంగోలు పోలీసులు (Ongole Police) మరోసారి నోటీసులు పంపించారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని రూరల్ సీఐ శ్రీకాంత్ వాట్సాప్ ...

దావోస్‌లో రూ.37 కోట్లు ఖర్చుపై అవినీతి ఆరోపణలు

దావోస్‌లో రూ.37 కోట్ల ఖర్చుపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2025 కార్యక్రమం కోసం దాదాపు రూ.37 కోట్లు ఖర్చు వెనుక అవినీతి ఆరోపణలు తీవ్రమయ్యాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) ...