Chandrababu Government

ఏపీలో విపరీతంగా రైతుల‌ ఆత్మహత్యలు.. సీఎం స‌మీక్ష‌లోనే వెల్ల‌డి (Video)

ఏపీలో విపరీతంగా రైతుల‌ ఆత్మహత్యలు.. సీఎం స‌మీక్ష‌లోనే వెల్ల‌డి (Video)

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో వెల్లడైన గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. రైతుల కంటే రైతు కూలీలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ఈ సమావేశంలో ...

వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ‌

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ ...

టీటీడీ ఈవో మార్పు.. రెండేళ్ల‌లో మూడో అధికారి

టీటీడీ ఈవో మార్పు.. రెండేళ్ల‌లో మూడో అధికారి

తిరుమల కొండ‌పై కొలువైన‌ క‌లియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారికి సేవ చేయడం మహద్భాగ్యం భావిస్తారు. జీవితంలో ఒక్కసారైనా టీటీడీ ఈవోగా సేవ చేసే అవకాశం రావడాన్ని ఐఏఎస్ అధికారులు గౌరవంగా భావిస్తుంటారు. సాధారణంగా ...

పేకాట డెన్‌గా ఏపీ..? ఏకంగా మంత్రి ఇలాకాలోనే..

పేకాట డెన్‌గా ఏపీ..? ఏకంగా మంత్రి ఇలాకాలోనే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం పేకాట డెన్‌గా (Gambling Den) మారుతోందన్న విమ‌ర్శ‌ల‌కు తాజా ఘ‌ట‌న నిలువుట‌ద్దం ప‌డుతోంది. ఏకంగా సీఎం చంద్ర‌బాబు (Chief Minister Chandrababu Naidu) కేబినెట్‌లోని మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో ...

శ్రీ‌వారి ఆస్తులు ప్రైవేట్ హోట‌ళ్ల‌కా.. - చంద్ర‌బాబుపై భూమ‌న ఆగ్ర‌హం

శ్రీ‌వారి ఆస్తులు ప్రైవేట్ హోట‌ళ్ల‌కా.. – చంద్ర‌బాబుపై భూమ‌న ఆగ్ర‌హం

తిరుపతిలోని అత్యంత విలువైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆస్తులను టూరిజం పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) ...

లా అండ్ ఆర్డ‌ర్‌ను కూడా పీపీపీకి అప్ప‌గిస్తారా..? - విడదల రజిని

లా అండ్ ఆర్డ‌ర్‌ను కూడా పీపీపీకి అప్ప‌గిస్తారా..? – విడదల రజిని

మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP) విధానంలో ప్రైవేటీకరించడంపై మాజీ మంత్రి విడదల రజిని (Vidudala Rajini) చంద్రబాబు ప్రభుత్వంపై (N. Chandrababu Naidu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలు కోటి సంతకాలతో చంద్రబాబు ...

పీపీపీ విధానం ప్రజలపై భారమే: - సీపీఐ రామకృష్ణ

పీపీపీ విధానం ప్రజలపై భారమే: – సీపీఐ రామకృష్ణ

మెడికల్ కాలేజీలను (Medical Colleges) పీపీపీ (PPP) విధానంలో నడిపించాలన్న చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వ నిర్ణయంపై సీపీఐ(CPI) జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ (K. Ramakrishna) తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ...

వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్

వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డికి బెయిల్

వైసీపీ (YSRCP) అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి (Karumuri Venkata Reddy)కి తాడిపత్రి కోర్టు (Tadipatri Court)లో ఊర‌ట ల‌భించింది. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి తాడిప‌త్రి కోర్టు ఎదుట పోలీసులు వెంక‌ట‌రెడ్డిని హాజ‌రుప‌ర్చ‌గా, పోలీసులు ...

నకిలీ మద్యం కేసు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

నకిలీ మద్యం కేసు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో సంచలనం రేపిన నకిలీ మద్యం కేసు (Fake Liquor Case)పై హైకోర్టు (High Court) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో సీబీఐ(CBI) విచారణ కోరుతూ వైసీపీ నేత‌, ...

తెనాలిలో పోలీసు దుశ్చర్యపై వైఎస్ జగన్ ఆగ్రహం

YS Jagan Blasts Naidu Government for Tenali Atrocity

A shocking case of police brutality in Tenali has ignited a firestorm of criticism across Andhra Pradesh, after three young men — John Victor, ...