Breaking News
జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్న పోసాని
కేసుల పేరుతో ఏపీ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిప్పుతున్న విషయం తెలిసిందే. అన్ని కేసుల్లోనూ బెయిల్ పొందిన పోసాని నిన్న అరెస్టు అవుతారని అంతా భావించిన ...
ఇది తొలి హెచ్చరిక.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్
యువత, నిరుద్యోగుల పక్షాన ప్రతిపక్ష వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువత పోరు విజయవంతమైంది. పోలీసుల ఆంక్షలు అరెస్టులను లెక్క చేయకుండా వైసీపీ నేతలు భారీ ర్యాలీలతో బయల్దేరి జిల్లా కలెక్టరేట్లలో ...
బెట్టింగ్ యాప్ ప్రమోషన్.. ప్రముఖ మోటోవ్లాగర్పై కేసు
తెలుగు మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణలతో సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు ఆయనపై కేసు నమోదు ...
ఏపీలో బస్సు బీభత్సం.. నలుగురు మృతి
కర్ణాటక గంగావతి డిపోకు చెందిన కేఎస్ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గంగావతి నుంచి రాయచూర్కు వెళ్తున్న ఈ బస్సు ఆంధ్రప్రదేశ్లోని ఆదోని మండలం పాండవగళ్లు గ్రామ సమీపంలో ముందుగా వెళ్తున్న రెండు ద్విచక్ర ...
ఏపీ అప్పులపై బద్ధలైన అబద్ధాల బుడగ
ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఇన్నాళ్లుగా ఏపీ ప్రజల్లో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది. రూ.10 లక్షల కోట్లు, రూ.14 లక్షల కోట్లు అని ప్రచారం చేస్తున్న అబద్ధాల బుడగ అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ...
త్వరలో రిటైర్మెంట్.. హింట్ ఇచ్చేసిన బాబు
మొన్న లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తల చేత డిమాండ్.. నిన్న అసెంబ్లీ, మండలి సమావేశాలలో నారా లోకేష్ను మీడియాలో హైప్ చేసిన విధానం.. సంబంధం లేని శాఖల్లోకి ఎంటరై ...
Rangayya wife accuses Police and CBI for her husband’s death
Rangayya, the main witness of Ex Minister YS Vivekanand Reddy murder case died on Wednesday at Kadapa RIMS Hospital. Rangayya was a watchman of ...
Posani’s 1600-km torture trek
A 65-year-old actor’s grueling journey across Andhra Pradesh’s police stations and jails exposes a chilling tale of retribution. For Posani Krishna Murali, a veteran ...
నా భర్తను కొట్టి చంపేశారు.. – వాచ్మెన్ రంగయ్య భార్య సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రత్యక్షసాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగయ్య మృతిపై ఆయన భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసుల చిత్రహింసల మూలంగానే రంగయ్య చనిపోయారని ఆయన భార్య సుశీలమ్మ ...















పార్టీ నుంచి పాత సామాను బయటికి పోవాలి – రాజాసింగ్ సంచలన వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. తెలంగాణ బీజేపీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్లుగా రాజాసింగ్ మాటలను బట్టి ...