News Wire
-
01
కంటతడి పెట్టుకున్న బొత్స
గవిరిడిలో నిర్వహించిన భేటీలో భావోద్వేగానికి గురైన బొత్స. నాయకులు, కార్యకర్తల భేటీలో కంటతడి పెట్టుకున్న బొత్స సత్యనారాయణ
-
02
ఆసియా కప్లో భారత్-బంగ్లాదేశ్ సెమీఫైనల్
మహిళల ఆసియా కప్ సెమీఫైనల్లో భారత్-బంగ్లాదేశ్ ఢీ. హర్మన్ప్రీత్ సేన ఫేవరెట్గా బరిలోకి. భారత్కు గట్టి పోటీ ఇవ్వాలని బంగ్లాదేశ్ లక్ష్యం.
-
03
దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక
పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఉరుములు, బలమైన గాలులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక.
-
04
డాలర్తో రూపాయి మరింత బలహీనం
చమురు ధరల పెరుగుదల, డాలర్కు డిమాండ్ కారణంగా రూపాయి 95.30 వద్దకు పడిపోయింది. RBI జోక్యం ఉన్నప్పటికీ ఒత్తిడి కొనసాగుతోంది
-
05
ఢిల్లీలో బ్రిక్స్ సదస్సుకు భారీ ఏర్పాట్లు
ఈ నెల 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు. భారత్ అధ్యక్షతన భారత్ జరిగే ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్య, భాగస్వామ్య దేశాల నేతలు హాజరుకానున్నారు.
-
06
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
దేశంలో 7 హైడెన్సిటీ రైల్వే కారిడార్ల అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం. రద్దీ తగ్గించేందుకు భారతీయ రైల్వేల భారీ ప్రణాళిక
-
07
విజయవాడ సీపీని కలిసిన వల్లభనేని వంశీ
తన లాయర్ను ఏసీపీ దామోదర్ వేధింపులకు గురిచేస్తున్నారని సీపీకి ఫిర్యాదు. పోలీసుల తీరుతో వ్యవస్థపై నమ్మకం పోతోందన్న వంశీ
-
08
ఎమ్మెల్యే వీరపల్లిపై పీసీసీ ఆగ్రహం
మాజీ సీఎం కేసీఆర్ చావును కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి దారుణ వ్యాఖ్యలు. పీసీసీ చీఫ్ ఆగ్రహం. వివరణ కోరిన మహేష్గౌడ్
-
09
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సస్పెన్షన్
ఈ శాసనసభ సమావేశాల వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి సస్పెండ్ చేసిన మండలి
-
10
కుప్పంలో వైసీపీ నేతలపై దాడి
కుప్పంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ మూకల దాడులు. ఎంపీటీసీ వెంకటరెడ్డిపై దాడి చేసి కారు ధ్వంసం.






కార్యకర్తల సమావేశంలో బొత్స కంటతడి
వైసీపీ సీనియర్ నాయకుడు, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కన్నీరు పెట్టుకున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ కలయిక సమావేశం భావోద్వేగంగా సాగింది. జడ్పీ చైర్మన్ ...