AP News

వేమూరి ట్రావెల్స్ యజమాని వినోద్‌ అరెస్ట్, విడుదల!

వేమూరి ట్రావెల్స్ యజమాని వినోద్‌ అరెస్ట్, విడుదల!

కర్నూలు (Kurnool) జిల్లాలో వేమూరి కావేరి (Vemuri Kaveri)  ట్రావెల్స్ (Travels) బస్సు(Bus) ప్రమాదం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలైన విషాదానికి సంబంధించి ట్రావెల్స్ ...

మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్‌

మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు.. రైతులు, వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్‌

కృష్ణా జిల్లాలో నేడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రాజకీయ వేడి రగుల్చుతోంది. మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పంటల నష్టాన్ని పరిశీలించడానికి జగన్ పర్యటనకు సిద్ధమవుతుండగా, పోలీసులు భారీ స్థాయిలో ...

'భగవద్గీత బ‌తుకులు మార్చ‌లేదు' - వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబ‌ర్‌

‘భగవద్గీత బ‌తుకులు మార్చ‌లేదు’ – వివాదంలో టీటీడీ బోర్డ్ మెంబ‌ర్‌

క‌లియుగ దైవం ప‌ర‌మ ప‌విత్ర‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (Tirumala Tirupati Devasthanam ) బోర్డు మెంబ‌ర్‌గా కొన‌సాగుతున్న టీడీపీ ఎమ్మెల్యే భ‌గ‌వ‌ద్గీత‌ (Bhagavad Gita)పై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. శ్రీసత్యసాయి జిల్లా ...

'ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గొద్ద‌ని ఆదేశించా' - సీఎం చంద్ర‌బాబు

‘ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గొద్ద‌ని ఆదేశించా’ – సీఎం చంద్ర‌బాబు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ను వణికించిన మొంథా తుఫాన్ (Montha Cyclone) ప్రభావాన్ని ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా కోనసీమ, గోదావరి, ప్రకాశం ...

Publicity Peak, Performance Weak

Publicity Peak, Performance Weak

While Cyclone Montha unleashed devastation across Andhra Pradesh, the state’s leadership appeared more focused on optics than on-ground governance. As vulnerable families waited for ...

కర్నూలులో ఘోర ప్రమాదం.. బ‌స్సు ద‌గ్ధం, 20 మందికి పైగా మృతి

కర్నూలులో ఘోర ప్రమాదం.. బ‌స్సు ద‌గ్ధం, 20 మందికి పైగా మృతి

కర్నూలు (Kurnool) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Terrible Road Accident) చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జరిగిన ఈ ఘటనలో కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. ...

మిమ్మల్ని మరిచిపోతే.. మీ త్యాగాలను మరిచిపోయినట్టే..

‘మిమ్మల్ని మరిచిపోతే.. మీ త్యాగాలను మరిచిపోయినట్టే’

“అమరావతి (Amaravati) ఓ మున్సిపాలిటీ (Municipality)గా మిగిలిపోకుండా, పరిపాలనా కేంద్రంగా, అభివృద్ధి ప్రాతిపదికగా మారుతుంది. రైతులు (Farmers) చేసిన త్యాగాలను నేను ఎప్పటికీ మరిచిపోను” అని సీఎం చంద్ర‌బాబు (CM Chandrababu) అన్నారు. ...

“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” - ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

“వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దు” – ఎస్పీకి పేర్ని నాని కౌంట‌ర్‌

పోలీసులు (Police) వ్యవహారిస్తున్న తీరుపై కృష్ణా జిల్లా వైసీపీ (YSRCP) అధ్య‌క్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కిందస్థాయి అధికారుల వాదనలకే ఆధారపడి ఎస్పీ ...

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్

ఏపీ లిక్క‌ర్ (AP Liquor) కేసు(Case)లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. వైసీపీ(YSRCP) లోక్‌స‌భ స‌భ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి (PeddiReddy Mithun Reddy)కి బెయిల్(Bail) ల‌భించింది. విజయవాడ (Vijayawada)లోని ఏసీబీ(ACB) ప్రత్యేక కోర్టు ఎంపీ మిథున్ ...

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రలో చిక్కుకున్న 21 మంది తెలుగువాళ్లు

మానససరోవరం యాత్రకు వెళ్లిన 21 మంది తెలుగువాళ్లు చైనా సరిహద్దులో చిక్కుకున్నారు. తమను సొంతూర్లకు చేర్చాలని వేడుకుంటూ బాధితులు వీడియో సందేశం విడుదల చేశారు. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఆహారం, సౌకర్యాలు ...