AP Infrastructure

మ‌రి కుప్పం ఎయిర్‌పోర్ట్ పూర్తిచేయ‌లేదేం? - నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌

మ‌రి కుప్పం ఎయిర్‌పోర్ట్ పూర్తిచేయ‌లేదేం? – నెటిజ‌న్ల‌ ప్ర‌శ్న‌

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల స్వప్నమైన భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) (అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) చేతుల మీదుగా ...

‘పోర్టుల’ పరిధి కుదింపు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త‌

‘పోర్టుల’ పరిధి కుదింపు.. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త‌

ఎన్నికల (Elections) సమయంలో “సంపద సృష్టిస్తా (Wealth Create).. ఆ సంపదను ప్రజలకు (People) పంచుతా” అంటూ నినాదాలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు (Nara Chandrababu Naidu).. ఇప్పుడు అందుకు పూర్తి ...

గుంత‌లు లేని ర‌హ‌దారులే నా లక్ష్యం.. సీఎం కీలక వ్యాఖ్య‌లు

గుంత‌లు లేని ర‌హ‌దారులే నా లక్ష్యం.. సీఎం కీలక వ్యాఖ్య‌లు

2025 సంక్రాంతిలోపే రాష్ట్రంలోని ర‌హ‌దారుల‌ను (Roads) అద్దంగా తీర్చిదిద్దుతామ‌ని ఎన్నిక‌ల్లో ప్రామిస్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం (Alliance Government).. రెండేళ్లు పూర్తికావొస్తున్నా.. ఇంకా ర‌హ‌దారుల నిర్మాణాల‌పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలోనే సచివాలయంలో ...

స్వర్ణాంధ్ర–2047 దిశగా అడుగులు - గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు

స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గ‌ణ‌తంత్ర వేడుక‌లో గవర్నర్

అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గ‌వ‌ర్న‌ర్‌ ...

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

విజయవాడ, వైజాగ్ మెట్రోలు.. డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ ప్రాజెక్ట్

ఆంధ్రప్రదేశ్ సర్కారు విజయవాడ, వైజాగ్ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించేందుకు ప్రతిపాదనలు ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఫ్లై ఓవర్‌పై మెట్రో రైలు కోసం ...