Andhra Pradesh
స్వర్ణాంధ్ర–2047 దిశగా ‘కూటమి’ అడుగులు – గణతంత్ర వేడుకలో గవర్నర్
అమరావతి (Amaravati)లో తొలిసారిగా జాతీయ జెండా ఎగురవేశామని, ఇది రాష్ట్ర పునర్నిర్మాణానికి సంకేతమని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Justice Abdul Nazeer) అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ దిశపై గవర్నర్ ...
Liquor loot @AP.. Sankranti turned into Gambling and Liquor carnival
What was once a harvest festival of family gatherings and tradition has, under the present government, turned into a season of liquor-driven profiteering. The ...
బెజవాడలో రెచ్చిపోయిన రౌడీ షీటర్లు.. సీసీ టీవీలో రికార్డు
విజయవాడ (Vijayawada) నగరంలో మరోసారి రౌడీషీటర్ల ఆగడాలు కలకలం రేపాయి. బహిరంగ ప్రదేశంలో సామాన్య ప్రజలపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఈ ఘటన నగరంలోని కేదారేశ్వరపేట (Kedareshwarapeta) ప్రాంతంలో ...
ఏపీ ప్రజలపై సెస్లు, పన్నుల భారం.. రూ.13,100 కోట్లు టార్గెట్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించింది. ప్రజలపై పన్నులు (Taxes), సెస్ల (Cesses) రూపంలో వచ్చే ఏడాది కాలానికి దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా ఆదాయం ...
సంక్రాంతి రద్దీ.. నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్.. గుంతల రోడ్లతో ప్రయాణికుల అవస్థలు
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందడి ప్రారంభమైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో నగరాల్లో స్థిరపడిన వారు పల్లెబాట పట్టారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని స్వస్థలాలకు ...
మెడకు ఉరితాడు, చేతిలో పవన్ ఫోటోతో గిరిజనుల నిరసన
విజయనగరం (Vizianagaram) జిల్లా బొబ్బిలి (Bobbili) మండలం కృపావలస గ్రామంలోని గిరిజనులు (Tribal People) వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. ...
వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట లభించింది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో వంశీని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ...















