Andhra Pradesh
కాశీబుగ్గలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి (Videos)
తిరుమల (Tirumala) వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) సందర్భంగా జరిగిన దుర్ఘటన, సింహాచలం (Simhachalam) అప్పన్న ఆలయం (Appanna Temple)లో ఘోర ప్రమాదాన్ని మరువకముందే.. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటు ...
నకిలీ మద్యం కేసు కొత్త మలుపు.. విచారణలో కీలక విషయాలు
ఇటీవల ములకలచెరువు (Mulakalacheruvu), ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...
‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అలర్ట్
బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడి ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. వాతావరణ శాఖ వివరాల ...
అరకులో ఉద్రిక్తత.. మెడకు ఉరి తాళ్లతో గిరిజనుల ఆందోళన
అరకు (Araku) ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మేఘాలకొండ (Meghalakonda) వ్యూ పాయింట్ (View Point) వద్ద ఎకో టూరిజం (AP Tourism) పేరుతో అటవీశాఖ చేపడుతున్న చర్యలపై స్థానిక గిరిజనులు ...
మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసంతృప్తి
వైసీపీ (YSRCP) నేతలపై బనాయించిన మద్యం కేసు (Liquor Case)లో బెయిల్(Bail) పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అసంతృప్తి వ్యక్తం ...
వేడి టీ తాగి ప్రాణం కోల్పోయిన చిన్నారి
అనంతపురం (Anantapuram) జిల్లాలో జరిగిన ఓ హృదయ విదారక ఘటన చిన్నారు తల్లిదండ్రులను కలచివేస్తోంది. తల్లిదండ్రుల నిర్లక్ష్యం వల్ల నాలుగేళ్ల చిన్నారి ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా యాడికి పట్టణంలోని ...
ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) వివిధ శాఖల్లో పనిచేస్తున్న 31 మంది ఐఏఎస్(IAS) అధికారులను బదిలీ చేస్తూ, కొత్త నియామకాలను చేపట్టింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (GAD) ప్రిన్సిపల్ ...
చిక్కుల్లో మోహన్ బాబు యూనివర్సిటీ.. గుర్తింపు రద్దు చేస్తారా..?
సినీ నటుడు, పద్మశ్రీ మంచు మోహన్బాబుకు చెందిన మోహన్బాబు యూనివర్సిటీ చిక్కుల్లో పడింది. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీపై భారీ అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. పేరెంట్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ ...
యాప్లతో అక్షరాలొస్తాయా..? మంత్రి లోకేష్పై ఉపాధ్యాయ సంఘాలు ఫైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఉపాధ్యాయ సంఘాలు (Teachers’ Associations) కూటమి ప్రభుత్వంపై (Coalition Government), ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “ఉపాధ్యాయులను తరగతి గదులకే ...















