Andhra Pradesh
మండలి చైర్మన్కు అవమానం.. బొత్స ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును ప్రభుత్వం అవమానించడంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో మండలి చైర్మన్ మోషేన్రాజుపై వివక్ష చూపించారని బొత్స ...
జగన్ పర్యటనల్లో భారీగా జనం.. కూటమిలో కలవరం.. కలకలం!
తెలుగుఫీడ్ డెస్క్:మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా జనం భారీ సంఖ్యలో వచ్చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? ఆ జనాన్ని చూసి కూటమిలో కలకలం.. కలవరం మొదలైందా? ...
క్రిమినల్ కేసుల్లో టీడీపీదే ఫస్ట్ ప్లేస్.. ఏడీఆర్ సంచలన సర్వే
దేశ వ్యాప్తంగా ఎంపీలే కాక ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యేలలో ఎందరు నేరచరితులు ఉన్నారో తెలుసా..? ఆ లెక్కలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ADR) తన నివేదిక ద్వారా అందించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 134 ...
Unpacking the Amaravati Tenders
Introduction A significant issue has come to light in the tender process for Amaravati’s capital construction projects, revealing alleged misconduct by senior leaders working ...
ఏపీలో సంచలనం.. కాంట్రాక్ట్ ఉద్యోగాలకు వేలంపాట
ఇటీవల ఏపీలో వింత వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్నటి వరకు బెల్ట్ షాపుల కోసం లక్షల్లో జరిగిన వేలాలు ఇప్పుడు ఉద్యోగాల వరకు చేరాయి. ప్రతిభ, పనితనంతో లేదంటే ఎవరైనా ప్రభుత్వ పెద్దల ...
25వ రోజూ కొనసాగుతున్న SLBC టన్నెల్ రెస్క్యూ
ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ 25వ రోజుకు చేరింది. ఈ ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, అధికారులు వెనుకడుగు వేయడం లేదు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ...
నేడు ఢిల్లీకి చంద్రబాబు – పవన్.. ఎందుకంటే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈనెలలో 18 రోజుల్లోనే చంద్రబాబు మూడోసారి ఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ...
నేటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నేటి నుంచి మూడు రోజుల పాటు లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ జరగనుంది. ఈ పోటీలను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు అసెంబ్లీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్ ...
కడప కలెక్టరేట్లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పెట్రోల్తో హల్చల్
అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని, తనకు న్యాయం జరగలేదన్న ఆవేదనతో ఓ వ్యక్తి కలెక్టర్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు యత్నించిన సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన కలెక్టరేట్లోని అధికారులను, ...
సహాయ చర్యలకు అడ్డుగా మారిన నీటి ప్రవాహం
ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిపోయిన ఏడు మంది మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు సోమవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, రాట్ హోల్ మైనర్స్ సహా అనేక ...















