Andhra Pradesh Political News

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయ‌కుల మాట‌లు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘ‌ట‌న‌లు బ‌లం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారుల‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం ...

రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు

రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో అత్యంత భావోద్వేగాలు, వివాదాలు, పోరాటాలతో ముడిపడిన పేరు వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga). కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఈ నేత హత్యకు ...

చంద్ర‌బాబు 'స్కిల్‌'.. మ‌రో కేసు మూసివేత‌కు రంగం సిద్ధం?

చంద్ర‌బాబు ‘స్కిల్‌’.. మ‌రో కేసు మూసివేత‌కు రంగం సిద్ధం?

వైసీపీ ప్రభుత్వ (YSR Congress Party Government) హయాంలో ఆధారాలతో సహా నమోదైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP Chief Minister N. Chandrababu Naidu)పై కేసులు(Cases) ఒక్కొక్కటిగా మూసివేయబడుతున్నాయా? అన్న ...

నకిలీ స్టాంప్స్ కేసు.. సీబీఐ అదుపులో టీడీపీ నేత వార‌సులు

నకిలీ స్టాంప్స్ కేసు.. సీబీఐ అదుపులో టీడీపీ నేత వార‌సులు

నకిలీ స్టాంప్స్‌ (Fake Stamps), ఫోర్జరీ డాక్యుమెంట్స్ (Forgery Documents) కేసులో సీబీఐ అధికారులు (CBI Officials) సంచలన అరెస్టులు చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ(TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ ...

నకిలీ మద్యం కేసులో కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

నకిలీ మద్యం కేసు కొత్త మ‌లుపు.. విచార‌ణ‌లో కీల‌క విష‌యాలు

ఇటీవ‌ల ముల‌క‌ల‌చెరువు (Mulakalacheruvu), ఇబ్ర‌హీంప‌ట్నం (Ibrahimpatnam)లో వెలుగుచూసిన నకిలీ మద్యం (Fake Liquor) తయారీ, విక్రయ రాకెట్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులు టీడీపీ(TDP) నాయకులు జనార్ధన్ రావు (Janardhan ...

జ‌న‌సేన ఎమ్మెల్యేపై మంత్రికి టీడీపీ నేత‌ల ఫిర్యాదు

జ‌న‌సేన ఎమ్మెల్యేపై టీడీపీ నేత‌ల ఆగ్ర‌హం.. మంత్రికి ఫిర్యాదు

అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గంలో కూటమి పార్టీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ ఏకంగా స్టేజీ మీద మంత్రి ఎదుటే అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ నేత‌లు మండిపడ్డారు. ...

గోవుల మృతి.. టీడీపీ ఛాలెంజ్ - వైసీపీ యాక్సెప్ట్‌

గోవుల మృతి.. టీడీపీ ఛాలెంజ్ – వైసీపీ యాక్సెప్ట్‌

టీటీడీ గోవుల మృతి అంశం అధికార టీడీపీ – ప్ర‌తిప‌క్ష వైసీపీల మ‌ధ్య వివాదంగా మారింది. గోవుల చ‌నిపోయాయ‌ని టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న ఫొటోలు విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించ‌గా, లేదు ...

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

లోకేష్ ఎఫెక్ట్.. పవన్‌ను సీఎం చేయాలంటూ జనసేన డిమాండ్

ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కూట‌మిలోని టీడీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం మరోసారి పెల్లుబికింది. త‌మ మూడో త‌రం నాయ‌కుడు నారా లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని టీడీపీ నేతలు చేసిన ...