Andhra Pradesh news
అన్నం పెట్టే రైతులకు సున్నం రాశారు – ‘కూటమి’పై జగన్ ఫైర్
రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు కనీస మద్దతు ధరలు (Minimum Support Prices – MSP) లభించక రైతులు (Farmers) రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని వైసీపీ (YSRCP) అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి (Former ...
Three-Men Committee Blames Government Negligence for Simhachalam Tragedy
The tragic Incident at Simhachalam Sri Varaha Lakshmi NarasimhaSwamy Temple during the Chandanotsavam festival claimed the lives of seven devotees, including four from a ...
Simhachalam : నిర్లక్ష్యమే భక్తుల ప్రాణాలు బలిగొంది – త్రీమెన్ కమిటీ
సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) చందనోత్సవం (Chandanotsavam) రోజున జరిగిన దుర్ఘటనలో ఏడుగురు భక్తులు (Seven Devotees) ప్రాణాలు విడిచారు. ...
“కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే తిరిగివెళ్లడు” – జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్య
తాడిపత్రి (Tadipatri) రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి (Ketireddy)పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. “కేతిరెడ్డి తాడిపత్రికి వస్తే ...
సింహాచల విషాదం.. కాంట్రాక్టర్ సంచలన నిజాలు (Video)
విశాఖపట్నం (Visakhapatnam) లోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో గోడ (Wall) కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. ...
అనుమానాస్పద స్థితిలో పెద్దపులి మృతి
నంద్యాల జిల్లా (Nandyala district) కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె (Singarajupalle) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి (Tiger) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (Died) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరాజుపల్లె ...
చందనోత్సవంలో అపశృతి.. విశాఖకు వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), వైసీపీ (YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) విశాఖపట్నం (Visakhapatnam) పర్యటనకు సిద్ధమయ్యారు. ...
సింహాచలం ఘటనపై జగన్ సీరియస్
విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) సింహాచలం (Simhachalam) శ్రీవరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో జరిగిన దుర్ఘటనపై వైసీపీ (YSRCP) అధ్యక్షుడు, మాజీ ...
సింహాచలం చందనోత్సవంలో విషాదం.. గోడ కూలి భక్తులు మృతి
విశాఖపట్నం (Visakhapatnam) సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Swamy) చందనోత్సవం (Chandanotsavam) విషాదంగా మారింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత ...















