Ananta Venkatarami Reddy

'వైసీపీ కార్యకర్తల రక్తంతో రెడ్‌బుక్ త‌డిసిపోయింది'

‘వైసీపీ కార్యకర్తల రక్తంతో రెడ్‌బుక్ త‌డిసిపోయింది’

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుల దాడికి నిరసనగా గాంధీ సెంటర్ వద్ద శాంతియుత ఆందోళన చేపట్టాలని వైసీపీ పిలుపునివ్వగా, ఆందోళనకు బయలుదేరిన పార్టీ ...