Ambati Rambabu
బీహార్ ‘జంగిల్రాజ్’ను మించిన ఏపీ ‘రెడ్బుక్ పాలన’!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...
“కాపు కులమే చంద్రబాబు టార్గెట్” – ముద్రగడ లేఖ
రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్యమ నేత, వైసీపీ పీఏసీ మెంబర్ ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ...
అంబటిపై దాడి.. వైఎస్ జగన్ సీరియస్ రియాక్షన్
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ “జంగిల్రాజ్”గా మారిపోయిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై ...
అంబటి రాంబాబుపై హత్యాయత్నం.. వైసీపీ ఆగ్రహం
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఘటన ద్వారా రాష్ట్రంలో చట్టవ్యవస్ధ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా చాటిచెప్పుతోందని పార్టీ ఆగ్రహం వ్యక్తం ...
అంబటిపై దాడికి యత్నం.. రాడ్లు, కర్రలతో టీడీపీ వీరంగం (Video)
గుంటూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరోసారి వీరంగం సృష్టించాయి. చేతుల్లో కర్రలు, ఇనుప రాడ్లతో బీభత్సం సృష్టిస్తూ మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ...
రంగాను చంపింది ఎవరు..? మళ్లీ తెరపైకి సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ చరిత్రలో అత్యంత భావోద్వేగాలు, వివాదాలు, పోరాటాలతో ముడిపడిన పేరు వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga). కాపు ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఈ నేత హత్యకు ...
‘ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం’ చేస్తున్నారు: అంబటి ఫైర్
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) పూర్తిగా విఫలమైందని అంబటి రాంబాబు (Ambati Rambabu) విమర్శించారు. రాష్ట్రంలో విష జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం ...
‘మిడ్ నైట్ మసాలా షోలు నడిపి నీతులు చెబుతున్నావా?’ – అంబటి ఫైర్
బ్రోకర్ రాజకీయాలు చేసినందుకు బీఆర్ నాయుడి (B.R. Naidu)కి చంద్రబాబు (Chandrababu) టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టాడని, పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో ఉండి బీఆర్ నాయుడు తప్పుడు కూతలు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ...
ఒకటి అని నాలుగు పడడం ఎందుకు లోకేష్?
ఎన్నికల (Elections) సమయంలో బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. ఇప్పుడు కేవలం ఐదు రకాల బస్సుల్లోనే ఫ్రీ పథకం అమలు చేయడాన్ని వైసీపీ(YSRCP) తప్పుబడుతోంది. తూతూ మంత్రంగా చంద్రబాబు ప్రభుత్వం ...















