Ambati Rambabu
ఉండవల్లి దాడి.. బాధిత వైసీపీ నేతలపైనే కేసులు
అమరావతి (Amaravati) పరిధిలోని పరిధిలోని ఉండవల్లి సెంటర్లో(Undavalli Center) నిన్న జరిగిన ఉద్రిక్త పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ(YSRCP) నేతలు, సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ (CRDA Farmers ...
తమిళనాడు మరణశిక్ష.. ఏపీలో రిపీట్ అవుతుందా..?
ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh)విజయవాడ (Vijayawada) నగరం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. 1980వ దశకంలో వంగవీటి రాధాకృష్ణ(Vangaveeti Radhakrishna), వంగవీటి రంగా (Vangaveeti Ranga) సోదరులు లాకప్ డెత్లు(Lockup Deaths), అన్యాయాలపై పోరాడిన రోజులను ...
రాధాకృష్ణది బ్రోకరిజం.. – ఏబీఎన్ ఆఫీస్ వద్ద వైసీపీ మెరుపు ఆందోళన
ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు విలువలను దిగజార్చేలా ఉన్నాయని, జర్నలిజం ముసుగులో ఆయన రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని వైసీపీ నేలు మండిపడ్డారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ అనుసరిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ...
న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాటం చేస్తా.. అంబటి హెచ్చరిక
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) తన ఇల్లు (House), కార్యాలయంపై జరిగిన దాడి (Attack) ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ...
గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే..
“గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) వెంటనే నడుస్తాను. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నా పోరాటం ఆగదు” అంటూ అంబటి రాంబాబు ...
అంబటి తల్లిని తిడితే ఒకటి.. మీ తల్లిని అంటే ఒకటా? బొత్స ప్రశ్న
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, “అంబటి రాంబాబు తల్లిని తిడితే ఒకటి… మీ తల్లిని అంటే ఒకటా?” అని ప్రశ్నించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వేసిన కేసులపై ఆయన శాసనమండలిలో మాట్లాడారు. ...
అంబటికి మరో కేసులో బెయిల్.. రేపు విడుదలకు ఛాన్స్
కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. చంద్రబాబును దూషించారని నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటికి ఆ కేసులో ఇప్పటికే న్యాయస్థానం బెయిల్ ...
అంబటికి బెయిల్.. ఆ ఒక్క కేసులో వస్తే విడుదలకు ఛాన్స్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానాల్లో భారీ ఊరట లభించింది. గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదు ...















‘అధికారం ఉంది నరికేయడానికేనా’ బుచ్చయ్య గారూ..?
ప్రశాంతతకు మారుపేరు అయిన ఉభయ గోదావరి జిల్లాల్లోనూ హింస ప్రేరేపితమవుతోందా..? అనుభవం కలిగిన అధికార పార్టీ నాయకుల మాటలు ఇందుకు ఊతమిస్తున్నాయా..? అంటే అవునంటున్నాయి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే (Rajahmundry Rural MLA), ...