తెలంగాణ వార్తలు
టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య.. ఆ వ్యక్తిపై అనుమానాలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీ న్యూస్లో సీనియర్ జర్నలిస్ట్ మరియు యాంకర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ వోటార్కర్ (40) శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని చిక్కడపల్లి జవహర్ నగర్లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ...
ఐఏఎంసీకి భూకేటాయింపు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్థాపించిన సంస్థపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కు 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు ...
ఇక నుంచి ‘ఇందిరా క్యాంటీన్లు’..
హైదరాబాద్ నగరంలోని రూ. 5 అన్నపూర్ణ భోజన కేంద్రాలకు త్వరలోనే కొత్త రూపు రాబోతోంది. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయం మేరకు, ఈ కేంద్రాలు ఇకపై ‘ఇందిరా క్యాంటీన్లు’గా ...
సంచలనం.. సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక లేఖ!
తెలంగాణ మంత్రి దనసరి అనసూయ (సీతక్క)ను ఆదివాసీ హక్కుల పరిరక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ, మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. ములుగు జిల్లా ...
మాజీ ఎమ్మెల్యేకు షాక్.. ఓటర్ లిస్ట్లో పేరు తొలగింపు
మాజీ ఎమ్మెల్యేకు అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆయన పేరును ఏకంగా ఓటర్ జాబితా నుంచి తొలగించారు. తెలంగాణలోని వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు పేరు ఎన్నికల ఓటరు ...
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాలల్లో ఏసీబీ సోదాలు!
తెలంగాణను అవినీతి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టిఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టిఏ కార్యాలయాలపై దాడులు ...
తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
కూకట్పల్లి జేఎన్టీయూహెచ్లో తెలంగాణ పీజీఈసెట్ (PGECET) ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్ట రెడ్డి, వీసీ కిషన్ కుమార్ రెడ్డి, మరియు కన్వీనర్ అరుణ కుమారి ఈ ఫలితాలను ...
తేజేశ్వర్ హత్య కేసు నిందితులు అరెస్ట్.. దర్యాప్తులో సంచలన విషయాలు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ (32) హత్య కేసును గద్వాల పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా తేజేశ్వర్ భార్య, ఆమె తల్లి సుజాత, ఐశ్వర్య ప్రియుడు, ...
సీఎం పీఠంపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి స్థానంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూడేళ్లు సీఎంగా ఉంటారని, ఆ తర్వాత తాను ముఖ్యమంత్రి ...
రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. ఎదురుగా వచ్చిన రైలు..ఏం జరిగిందంటే!
ఇది పిచ్చి అనాలా, వెర్రి అనాలా లేక ఇంకేదైనా అనాలా? రోడ్డుపై వెళ్లాల్సిన కారు ఏకంగా రైల్వే ట్రాక్పై దూసుకెళ్లింది. ఓ యువతి అలాంటి దుస్సాహసానికి పాల్పడింది. రైలు పట్టాలపై హైస్పీడ్తో కారు ...















