తెలంగాణ వార్తలు
రేవంత్ కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరంఘర్ ఫ్లైఓవర్కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించారు రేవంత్. ఈ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రారంభించారు. 4 ...
కేటీఆర్కు మరోసారి నోటీసులు.. గచ్చిబౌలి నివాసంలో ఏసీబీ సోదాలు
తెలంగాణలో రాజకీయాల్లో ఫార్ములా-ఈ కార్ రేసు కేసు వేడిపుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో ...
రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా – జగదీష్రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఎలక్టోరల్ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్రెడ్డి అన్నారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి సంబంధం ఏమిటి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఏసీబీ డ్రామా నడుస్తోందని ...
మళ్లీ మాస్కులు అవసరమా? కొత్త వైరస్ కలకలం!
చైనాను ఆందోళనకు గురిచేస్తున్న HMPV వైరస్ క్రమంగా ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. భారతదేశంలో ఇప్పటికే ఈ వైరస్కు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామం కలవరం రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ...
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం.. ప్రధానికి సీఎం పలు వినతులు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్, కిషన్రెడ్డి, సహాయ మంత్రులు సోమన్న, బండి ...
విచారణకు హాజరుకాకుండా, ఏసీబీ ఆఫీస్ నుంచి వెనక్కి..
ఫార్ములా – ఈ రేస్లో ఏసీబీ విచారణకు బయల్దేరిన కేటీఆర్.. విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగారు. ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ని ఆపి, లాయర్లకు అనుమతి నిరాకరించడంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం ...
లాయర్లను అనుమతిస్తేనే.. విచారణకు వస్తా – కేటీఆర్
ఫార్ములా ఈ-రేస్ కేసులో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు బయల్దేరారు. ఈ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు కేటీఆర్ కాన్వాయ్ని ఆపారు. ...
రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయిన మరో హీరో.. వీడియో వైరల్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఓ టాలీవుడ్ హీరో కమ్ యాంకర్ మరిచిపోయి తప్పుగా పలికాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలుగు మహాసభలకు ముఖ్య అతిథిగా ...
తెలుగు రాష్ట్రాలు కలిస్తేనే అభివృద్ధి.. – సీఎం రేవంత్
తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు స్టేట్స్ మధ్య పోటీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి పనిచేస్తే తెలుగు రాష్ట్రాలు ...
మంచి అవకాశాన్ని కేసీఆర్ చేజార్చుకుంటున్నారా..?
తెలంగాణలో రైతు భరోసా పథకం ప్రస్తుతం రాజకీయ వాదనలకు కేంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ. 12,000 అందించేందుకు సిద్ధమని చెప్పింది. ఎన్నికలకు ముందు రూ. 15,000 ఇవ్వాలని హామీ ...















