తెలంగాణ వార్తలు
రేవంత్ నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. – కేటీఆర్ సంచలనం
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో చివరి రోజు సమావేశాలు ఉత్కంఠభరితంగా సాగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), కేటీఆర్ (KTR) మధ్య మాటల యుద్ధం రసవత్తరంగా మారింది. గత ప్రభుత్వం ...
‘పది’ పశ్నపత్రం లీక్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
తెలంగాణలో పదో తరగతి (10th class) వార్షిక పరీక్ష పశ్నపత్రం లీకేజీలు (Question Paper Leakages) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న వేళ, తాజాగా ...
భద్రాద్రి కొత్తగూడెంలో భవనం కూలి ఏడుగురు మృతి
భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రంలోని పంచాయతీ కార్యాలయం (Panchayati Office) సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో ఏడుగురు ...
కోర్టు ఆదేశాలను సీఎం రేవంత్ ధిక్కరించారు – హరీష్రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోర్టు వ్యవహారాల గురించి మాట్లాడొద్దని జ్యుడీషియల్ (Judicial) ...
క్రికెట్ బెట్టింగ్.. మరో యువకుడు బలి
క్రికెట్ బెట్టింగ్లో భారీగా డబ్బు కోల్పోయిన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన తెలంగాణలో కలకలం సృష్టించింది. మేడ్చల్ జిల్లా గౌడవెల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు సోమేశ్ క్రికెట్ బెట్టింగ్ ...
న్యాయవాదుల ఆందోళన.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
హైదరాబాద్లో న్యాయవాదులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. తమ భద్రత కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, “అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్”ను రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న జరిగిన ఓ న్యాయవాది ...
ఎంఎంటీఎస్లో లైంగిక దాడి యత్నం.. నిందితుడు గుర్తింపు
హైదరాబాద్లో ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగిక దాడి యత్నం కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలికి ...
హుటాహుటిన ఢిల్లీకి సీఎం రేవంత్.. ఎందుకంటే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి హస్తినకు పయనమైన ఈ ...
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...















