తెలంగాణ వార్తలు
ఎంఎంటీఎస్ ఘటనపై బీఆర్ఎస్ సీరియస్.. షీ టీమ్స్పై సబితా ఇంద్రారెడ్డి ప్రశ్న
మహిళల భద్రతపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ ఎంఎంటీఎస్ ట్రైన్లో ఓ మహిళపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై స్పందించిన ఆమె, రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా ...
రన్నింగ్ ట్రైన్లో యువతిపై అత్యాచారయత్నం
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు రైలు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాల ...
బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కరీంనగర్లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే సభకు భారీగా ప్రజలు, కార్యకర్తలు హాజరై బీఆర్ఎస్ శక్తి ఏమిటో ...
బెట్టింగ్ యాప్ కేసు : బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై ఫిర్యాదు
తెలంగాణలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, టాలీవుడ్ ప్రముఖులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు స్టార్ హీరోలపై కూడా ఫిర్యాదులు నమోదవ్వడం ...
హైదరాబాద్లో సైకో వీరంగం.. చిన్నారి మృతి
మేడ్చల్ జిల్లాలో ఒక భయంకర ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు సైకోలా మారి విచక్షణారహితంగా ప్రజలపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్కు ...
ఘోర రోడ్డు ప్రమాదం.. క్యాబ్ డ్రైవర్ మృతి, ఐదుగురికి గాయాలు
నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళుతున్న కారుడివైడర్ను ఢీకొని పల్టీలు కొట్టి.. ఎదురుగా వస్తున్న టాటా సఫారి కారును ఢీ కొట్టింది. ఈ ...
చంద్రబాబుపై కేసీఆర్ సంచలన వ్యాఖ్య
ఏపీ సీఎం చంద్రబాబుపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి కన్నీటి గోసను, కాళేశ్వరం నీళ్లు అందక పంటలు ఎండిన రైతన్నల గుండె కోతలను తెలిపేందుకు, రామగుండం ...
తల్లితో ఎఫైర్.. కూతురికి కడుపు చేసిన బాబాయ్
తల్లిని వలలో వేసుకుని.. మైనర్ బాలికకు కడుపు చేశాడో దుర్మార్గుడు. వరుసకు మరిది అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించి తల్లి.. కన్న కూతురిని ఆ దుర్మార్గుడి కామాగ్నికి బలిచేసింది. మహబూబాబాద్ జిల్లా ...
మరోసారి విజృంభిస్తున్న బర్డ్ఫ్లూ
తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల క్రితం కలకలం సృష్టించిన బర్డ్ఫ్లూ (Bird Flu) మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో గుండ్రాంపల్లి, దోతి గూడెం పరిసరాల్లో కోళ్లకు బర్డ్ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ...
‘నా కుటుంబం నుంచే నలుగురు’.. మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు
పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తీవ్రంగా ఖండిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ...















