క్రీడలు
ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్
ఖోఖోలో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్లో నేపాల్ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు ...
సంజూ శాంసన్కు అన్యాయం జరిగిందా?
భారత క్రికెటర్ సంజూ శాంసన్ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళ MP శశి థరూర్ ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంసన్ కెరీర్ను నాశనం చేస్తున్నారని, ఈ ...
44 పరుగులకే విండీస్ ఆలౌట్!
మలేషియాలో జరుగుతున్న మహిళల అండర్-19 క్రికెట్ ప్రపంచకప్లో, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టీమిండియా బౌలర్ల దాటికి విండీస్ బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. మొత్తం 13.2 ఓవర్లలో కేవలం 44 పరుగులకే విండీస్ ...
సంజూ శాంసన్పై BCCI గుర్రు
విజయ్ హజారే ట్రోఫీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా దూరమైన సంజూ శాంసన్పై BCCI ఆగ్రహంతో ఉంది. ఈ విషయంపై త్వరలో విచారణ జరిపే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు ...
ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో తెలుగు ఆటగాళ్లకు నిరాశ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్న తెలుగు ఆటగాడు నితీశ్ రెడ్డికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. పేస్ ఆల్రౌండర్ల ఎంపికలో సెలక్టర్లు హార్దిక్ ...
44 బంతుల్లో 144 పరుగులు.. ఏబీడీ సంచలన ఇన్నింగ్స్కు పదేళ్లు
సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆటతీరు ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరిగ్గా ఇదేరోజు (2015 జనవరి 18న) వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో డివిలియర్స్ తన జీవితకాలపు గొప్ప ఇన్నింగ్స్ ...
అదంతా నిజమే కానీ, రింకూ-ప్రియా ఎంగేజ్మెంట్లో ట్విస్ట్
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ మరియు యువ ఎంపీ ప్రియా సరోజ్ నిశ్చితార్థంపై వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ వార్తలను ప్రియా తండ్రి తుఫానీ సరోజ్ ...
విశ్వనాథన్ ఆనంద్పై మాగ్నస్ కార్ల్సన్ సంచలన ఆరోపణలు
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్పై నార్వే స్టార్ మాగ్నస్ కార్ల్సన్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇటీవల జరిగిన వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ ఛాంపియన్షిప్ సందర్భంగా జీన్స్ ప్యాంట్ వివాదంలో తనను టోర్నీ ...
ఎంపీతో రింకూ సింగ్ నిశ్చితార్థం
టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్తో ఇటీవల ఆయన నిశ్చితార్థం జరిగింది. సహచర క్రికెటర్లు, అభిమానులు రింకూ మరియు ...
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్?
ఐపీఎల్ 2025 సీజన్కు ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్గా అక్షర్ పటేల్ వ్యవహరించనున్నట్లు సమాచారం. జట్టులో KL రాహుల్, డుప్లెసిస్ వంటి అనుభవజ్ఞులు ఉన్నా, టీమ్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్ వైపే ఆసక్తి ...















