క్రీడలు
రంజీ ట్రోఫీలో సంచలనం.. ముంబైపై జమ్ము-కశ్మీర్ అద్భుత విజయం
రంజీ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్లో జమ్ము-కశ్మీర్ జట్టు అత్యద్భుత ప్రదర్శనతో ముంబై జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది. 206 పరుగుల లక్ష్యంతో మైదానంలోకి అడుగుపెట్టిన జమ్ము-కశ్మీర్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఆడి విజయాన్ని ...
ICC Men’s ODI Team-2024.. భారత ఆటగాళ్లకు దక్కని చోటు
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2024 వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ను ప్రకటించింది. కానీ ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడి పేరు లేకపోవడం భారత క్రికెట్ అభిమానులకు పెద్ద షాక్ ...
విడాకులు తీసుకోనున్న సెహ్వాగ్ దంపతులు
భారత క్రికెట్ చరిత్రలో దూకుడైన ఓపెనర్గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ తన వివాహ బంధానికి స్వస్తి చెప్పనున్నట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. హిందూస్థాన్ టైమ్స్ కథనం ప్రకారం, సెహ్వాగ్ తన భార్య ...
పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్లో ...
తొలి టీ20.. ఇంగ్లాండ్ 132 ఆలౌట్
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు మైదానంలో పరుగుల వరద పారించలేకపోయింది. భారత బౌలర్ల దాటికి ఇంగ్లీష్ బ్యాట్స్మెన్స్ ఒక్కొక్కరుగా పెవిలియన్ బాటపట్టారు. ఈడెన్ గార్డెన్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ ...
LSG కెప్టెన్గా రిషభ్ పంత్.. ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కొత్త కెప్టెన్గా రిషభ్ పంత్ ఎంపికవ్వడం క్రికెట్ లోకంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా పంత్కు శుభాకాంక్షలు తెలియజేసి, అతని ...
మలేసియాపై భారత్ దూకుడు.. 2.5 ఓవర్లలోనే గెలుపు
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వెస్టిండీస్పై విజయంతో టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించిన భారత అమ్మాయిలు, మంగళవారం మలేసియాతో జరిగిన రెండో మ్యాచ్లోనూ అదిరిపోయే విజయం సాధించారు. ...
అభిమానులకు శుభవార్త.. షమీ రీఎంట్రీ
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి జాతీయ జట్టులో అడుగుపెట్టాడు. ఇంగ్లాండ్తో ప్రారంభమవనున్న టీ20 సిరీస్లో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సిరీస్ తొలి మ్యాచ్ పటిష్టమైన క్రికెట్ గ్రౌండ్ ...
క్రికెటర్ షకీబ్ అల్ హసన్పై అరెస్ట్ వారెంట్
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ న్యాయపరమైన సమస్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కొన్ని నియమాలు ఉల్లంఘించాడని అతనిపై నిషేధం ...















