క్రీడలు

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 - 8 - 8 లాజిక్‌?

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. ఏంటీ 8 – 8 – 8 లాజిక్‌?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) మరలా క్రికెట్ ప్రపంచంలో సందడి చేయబోతోంది. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ తిరిగి ప్రారంభం కానుంది. ఈసారి పోటీలో ఎనిమిది జట్లు తలపడనున్నాయి. ...

గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌

గుండెపోటుతో ముంబై మాజీ కెప్టెన్ క‌న్నుమూత‌

భారత క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ముంబై మాజీ కెప్టెన్, క్రికెటర్ మిలింద్ రేగే (76) గుండెపోటుతో మరణించారు. దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్‌కు అత్యంత సన్నిహితుడైన మిలింద్ మృతి పట్ల క్రికెట్ ...

నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్న‌మెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్య‌మిస్తోంది. ...

హాకీ గ్రౌండ్‌లో గందరగోళం

హాకీ గ్రౌండ్‌లో గందరగోళం

కెనడాతో జరిగిన USA ఐస్ హాకీ మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ఆటగాళ్ల మధ్య హీటెడ్ విభేదాలు తలెత్తాయి. మ్యాచ్ ప్రారంభమైన రెండు సెకన్లలోనే మాథ్యూ టకాచుక్ మరియు బ్రాండన్ హాగెల్ ...

భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్తాన్‌ పేరు.. ఎందుకు?

భారత జట్టు కొత్త జెర్సీపై పాకిస్తాన్‌ పేరు.. ఎందుకు?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ(Team India Jersey)ని ఆవిష్కరించింది. అయితే, ఈ జెర్సీపై ‘పాకిస్తాన్’ (Pakistan) పేరు ఉండటం అభిమానుల్లో ...

భార‌త్‌లో ఒలింపిక్స్‌కు ఇదే సరైన సమయం.. - నీతా అంబానీ

భార‌త్‌లో ఒలింపిక్స్‌కు ఇదే సరైన సమయం.. – నీతా అంబానీ

భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో, ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యమివ్వడం ఇదే సరైన సమయమని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సభ్యురాలు నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. 2036 ఒలింపిక్స్ ...

రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం

రనౌట్ వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబై ఇండియ‌న్స్‌ vs ఢిల్లీ క్యాపిట‌ల్స్ మ్యాచ్ హైడ్రామా నడుమ ముగిసింది. చివరి బంతికి రనౌట్‌పై వచ్చిన థర్డ్ అంపైర్ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీసింది. ...

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు

జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్‌బాల్ మిక్డ్స్‌ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన ...

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్‌గా ధావన్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. అంబాసిడర్‌గా ధావన్

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆధ్వ‌ర్యంలో త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) కోసం అంత‌ర్జాతీయ టీమ్స్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్ మరియు దుబాయ్ వేదికగా నిర్వహించనున్నారు. ...

రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

రిలయన్స్ vs కోకాకోలా.. IPLలో కొత్త పోటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ప్లేయ‌ర్స్ అండ్ ఆడియ‌న్స్ కోసం కూల్‌డింక్స్‌ విభాగంలోని స్పాన్సర్‌షిప్ హక్కులను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) ఆధ్వర్యంలోని రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ (RCPL) దక్కించుకుంది. ఈ డీల్ ...