క్రీడలు
ఇండియాతో మ్యాచ్ బహిష్కరణపై పాక్ మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో, ఇండియాతో మ్యాచ్ బహిష్కరించిన పాకిస్తాన్ పై క్రికెట్ వర్గాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు ఈ నిర్ణయంపై ...
హైదరాబాద్ క్రికెట్ రాజకీయాల్లో కీలక మలుపు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గెలాక్సీ క్రికెట్ క్లబ్కు చెందిన అమర్నాథ్ను HCA అధ్యక్షుడిగా అంబుడ్స్మన్ నియమించారు. గత ఎన్నికల్లో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటు ...
మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్కు ఐసీసీ వార్నింగ్
టీ20 వరల్డ్కప్లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్తో జరగనున్న మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేయడం ...
ఇషాన్ కిషన్ మెరుపు సెంచరీ.. భారత్ భారీ స్కోర్
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న భారత్–న్యూజిలాండ్ ఐదో, చివరి టీ20 మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసకర ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ...
పాకిస్తాన్ తప్పుకుంటే మేమున్నాం..ఆ దేశం ఓపెన్ ఆఫర్
టీ20 వరల్డ్ కప్లో పాల్గొంటుందా లేదా అన్న విషయంపై పాకిస్తాన్ ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉంది. భద్రతా కారణాలు చూపిస్తూ ఇప్పటికే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, ఇప్పుడు అదే బాటలో పాకిస్తాన్ ...
నేడే భారత్ వర్సెస్ కివీస్ చివరి టీ20..
హ్యాట్రిక్ విజయాలతో అద్భుత ఫారంలో ఉన్న భారత జట్టుకు నాలుగో టీ20లో న్యూజిలాండ్ త్రో చేసిన షాక్ ఓ పెద్ద ఆలారం. ఆ మ్యాచ్లో 50 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ ఆత్మవిశ్వాసానికి ...
శ్రేయస్కు నో ఛాన్స్.. – గంభీర్పై ఫ్యాన్స్ ఫైర్
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు ఒక్క అవకాశమూ లభించకపోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మిడిలార్డర్ బ్యాటర్ తిలక్ వర్మ శస్త్రచికిత్స కారణంగా సిరీస్కు ...
భారత క్రికెట్లో అప్డేట్: కొత్త చీఫ్ సెలెక్టర్గా ఆయనేనా?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) (BCCI)లో త్వరలోనే కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ (Ajit Agarkar) కాంట్రాక్ట్ను పొడిగించకపోవచ్చన్న ప్రచారం ఊపందుకుంది. అగర్కర్ ...
అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్.. సిరీస్ గెలిచిన టీమిండియా
న్యూజిలాండ్ (New Zealand)తో సొంతగడ్డపై వన్డే సిరీస్ను కోల్పోయిన నిరాశను టీమిండియా (Team India) టి20ల్లో ఘనంగా తుడిచేసింది. ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే భారత్ కైవసం ...















2027 వరల్డ్కప్పై ధోని స్ట్రాంగ్ స్టేట్మెంట్
భారత క్రికెట్ అభిమానుల్లో ఎప్పటికీ చర్చకు వచ్చే ప్రశ్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే వరల్డ్కప్లో ఆడతారా? ఈ అంశంపై తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ...