తెలుగు

బీహార్ 'జంగిల్‌రాజ్‌'ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’

బీహార్ ‘జంగిల్‌రాజ్‌’ను మించిన ఏపీ ‘రెడ్‌బుక్ పాలన’!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 1990లలో బీహార్‌లో పేరుగాంచిన ‘జంగిల్ రాజ్’ పాలనను కూడా మించి, ఏపీలో ఇప్పుడు ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోందన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ...

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

మ్యాచ్ బహిష్కరణపై పాకిస్థాన్‌కు ఐసీసీ వార్నింగ్

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈనెల 15వ తేదీన భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్రంగా స్పందించింది. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయడం ...

“కాపు కుల‌మే చంద్ర‌బాబు టార్గెట్‌” - ముద్రగడ లేఖ

“కాపు కుల‌మే చంద్ర‌బాబు టార్గెట్‌” – ముద్రగడ లేఖ

రాష్ట్రంలో గాడితప్పిన పాలన కొనసాగుతోందని, రాక్షస పాలనలో దహనకాండను చూస్తున్నానని కాపు ఉద్య‌మ నేత‌, వైసీపీ పీఏసీ మెంబ‌ర్ ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి ...

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..?

జోగి ర‌మేష్ ఇంటిపై పెట్రోల్ బాంబ్‌.. ప్లాన్‌ ప్ర‌కారమే దాడులా..? (Video)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడుల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేత‌ల ఇళ్ల‌కు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ...

టీటీడీ ఈవో ఆకస్మిక బదిలీ.. లడ్డూ వివాదం డైవర్షన్ కోసమేనా?

టీటీడీ ఈవో సింఘాల్ బదిలీ.. ఇంత స‌డ‌న్‌గా ఎందుకు..?

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా పనిచేస్తున్న అనిల్ కుమార్ సింఘాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం అకస్మాత్తుగా బదిలీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎం కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్రబాబుకు సింఘాల్ ...

2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్

2026–27 కేంద్ర బడ్జెట్: రూ.53 లక్షల కోట్ల మహా బడ్జెట్

2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.53,47,315 కోట్లతో ఈ బడ్జెట్ రూపొందినట్లు ప్రకటించారు. ఇది దేశ ఆర్థిక చరిత్రలోనే ...

నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నాడు రంగా, ముద్ర‌గ‌డ‌.. నేడు అంబ‌టి.. వైసీపీ ఎమ్మెల్సీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడే కాపు నేత‌ల‌పై వ‌రుస‌గా దాడులు జ‌రుగుతున్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మాజీ మంత్రి అంబటి ...

మ‌ద్యం మ‌త్తులో టీడీపీ కార్య‌క‌ర్త హ‌ల్‌చ‌ల్‌.. కారు ఎక్కించి, క‌త్తి చూపిస్తూ వీరంగం

మ‌ద్యం మ‌త్తులో క‌త్తితో టీడీపీ కార్య‌క‌ర్త వీరంగం (Video)

ఆధ్యాత్మిక నగరంగా పేరొందిన తిరుపతిలో నడిరోడ్డుపై మందుబాబుల అరాచకం సృష్టించారు. బైరాగిపట్టెడ కేశవాయనగుంట పరిధిలోని కేశవాయన కుంట వద్ద మద్యం మత్తులో కారును నడుపుతూ టీడీపీ కార్యకర్త యశ్వంత్ చౌదరి హల్‌చల్ చేశాడు. ...

మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ - నిర్మలా సీతారామన్

మూడు కర్తవ్యాలతో కేంద్ర బడ్జెట్ – నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు. లోక్‌స‌భ‌లో బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం, బడ్జెట్ ...

ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అయ్యింద‌ని.. చెవిరెడ్డిపై మ‌రో కేసు

ర్యాలీలో ట్రాఫిక్ జామ్ అయ్యింద‌ని.. చెవిరెడ్డిపై మ‌రో కేసు

రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ప్ర‌తిప‌క్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం అక్రమ కేసులో బెయిల్‌పై విడుదలైన వైసీపీ సీనియర్ ...