తెలుగు
అడుగు బయటపెడితే చంపేస్తాం.. – భయంతో గుడిలోనే జెడ్పీటీసీ దంపతులు (వీడియో)
పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. దైవ దర్శనానికి వచ్చిన జెడ్పీటీసీ దంపతులను ఆలయంలోనే నిర్బంధించారు. గుడి చుట్టూ మోహరించిన టీడీపీ నేతలు అడుగుపెడితే చంపేస్తామని వైసీపీకి చెందిన జెడ్పీటీసీ దంపతులను వేధింపులకు ...
వంశీ అరెస్టుపై తీవ్రంగా స్పందించిన వైఎస్ జగన్..
వల్లభనేని వంశీ అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరి కేసు విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, రెడ్బుక్ రాజ్యాంగంతో ...
అనకాపల్లి జిల్లాలో దారుణం.. టీచర్ కీచక పర్వం
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కిరాతకంగా ప్రవర్తించాడు. బాధ్యతను మరిచి బుద్ధిలేకుండా ప్రవర్తించాడు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానికులు, ...
మోహన్ బాబు బౌన్సర్ల దాడి.. రెస్టారెంట్ ధ్వంసం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. మోహన్బాబు బౌన్సర్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి తిరుపతిలోని ఆయన విద్యా సంస్థ సమీపంలోని ఓ ...
మంత్రి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు..
ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గన్మెన్పై సస్పెన్షన్ వేటు పడింది. మంత్రి గన్మెన్ జీవీ రమణ గన్ మ్యాగ్జైన్ పోగొట్టుకున్నాడు. ఈ ఘటన పోలీస్ శాఖలో కలకలం రేపింది. ...
స్టోరీ డిమాండ్ చేస్తే బామ్మ పాత్ర అయినా చేస్తా..
నేషనల్ క్రష్, నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సినిమాల ఎంపిక విషయంలో తన ఆలోచన విధానాన్ని రివీల్ చేశారు. తన థాట్ప్రాసెస్ ఎలా ఉంటుందో పంచుకున్నారు. రష్మిక మాట్లాడుతూ.. “జీవితాన్ని సీరియస్గా తీసుకోను. ...
షాకింగ్ ఘటన.. 5 క్వింటాళ్ల కుళ్లిన చికెన్ సీజ్, ఎక్కడంటే
తెలుగు రాష్ట్రాలను బర్డ్ ఫ్లూ వణికిస్తోంది. చికెన్ను తాకాలంటేనే జనం జంకుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త మాంస ప్రియులను బెంబేలెత్తిస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అన్నానగర్లోని పలు చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు ...
జాతీయ క్రీడల్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు
జాతీయ క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు మెరిశారు. ఈ పోటీల్లో రాష్ట్రానికి రెండు కాంస్య పతకాలు దక్కాయి. నెట్బాల్ మిక్డ్స్ టీమ్ ఈవెంట్ లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. ఛత్తీస్గఢ్తో జరిగిన ...
ఆలయంలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి, 36 మందికి గాయాలు
కేరళలోని కోజికోడ్ జిల్లా కోయిలండిలో భయానక ఘటన చోటుచేసుకుంది. మణక్కులంగర భగవతి గుడిలో ఉత్సవాల సందర్భంగా టపాసులు పేల్చడం ఏనుగులకు కోపం తెప్పించింది. రెచ్చిపోయిన ఏనుగులు ఆలయ పరిసరాల్లో బీభత్సం సృష్టించాయి. ఉత్సవం ...
హెల్త్ నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్కు.. ఇదేం లాజిక్?
సర్వీస్ ముగించుకొని రిటైర్డ్ అయిన ఉద్యోగికి సంబంధం లేని శాఖలో రెండు కీలక పదవి కట్టబెట్టారు. మూడు వారాల ముందు ఒక పదవి, ఆ తరువాత దానికి మించిన పదవిని అప్పగించారు. వైద్య ...















