తెలుగు
రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతిపై కత్తి, యాసిడ్తో దాడి
అన్నమయ్య జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో యువతిపై యాసిడ్తో, కత్తితో దాడి చేశాడు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ప్యారంపల్లిలో జరిగింది. ప్రేమోన్మాది ...
ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం
ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని(Valentines Day) ఆనందంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ రోజును జంటలు ప్రత్యేకంగా గడపడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని దేశాల్లో ఈ వేడుకలను పూర్తిగా నిషేధించారు. ...
వంశీ అరెస్టు వెనుక కుట్ర కోణం ఉంది.. – పంకజశ్రీ
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్పై ఆయన భార్య పంకజశ్రీ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ కేసులో అరెస్ట్ చేశారో ఇప్పటికీ తనకు సమాచారం ...
చేయాల్సిన డ్యామేజంతా చేసి.. ఎట్టకేలకు క్షమాపణలు
ఇటీవల జరిగిన ‘లైలా’ మూవీప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు, జనసేన పార్టీ నేత పృథ్వీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పమయ్యాయి. లైలా చిత్ర యూనిట్ను డైలమాలో పడేశాయి. ఫృథ్వీ వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో ...
మణిపూర్లో రాష్ట్రపతి పాలన
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ (Manipur) రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన(President’s Rule) విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ...
పింక్ బుక్ మెయిన్టైన్ చేస్తున్నాం.. ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో మీడియాతో గురువారం మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయని, ప్రశ్నించే వారిని వేధిస్తున్నారన్నారు. కాంగ్రెస్ దౌర్జన్యాలపై తాము పింక్ బుక్ ...
ఉక్రెయిన్ చీఫ్ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వరుస షాక్లు ఇస్తున్నారు. తాజాగా, కీవ్కు నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ...
‘రమ్మన్నారు.. వెళ్లిపోయారు’.. – డీజీపీ తీరుపై వైసీపీ అసహనం
వైసీపీ నేత వంశీ అక్రమ అరెస్టుపై ప్రభుత్వ తీరును, పోలీసుల వైఖరిని నిరసిస్తూ, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైసీపీ నేతలను అవమానించేలా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రవర్తించారని ఆ పార్టీ నేతలు ...
రేవంత్కు వ్యతిరేకంగా 25 మంది ఎమ్మెల్యేలు.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి స్థానం ...
పుణ్యక్షేత్రాల యాత్రలో పవన్ వెంట అకీరా
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళ రాష్ట్రం కొచ్చిలో అడుగుపెట్టిన పవన్.. శ్రీ అగస్త్య ...















