తెలుగు
విరాళాల్లో ఫస్ట్ బీజేపీ, రెండో స్థానంలో బీఆర్ఎస్
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విరాళాల రూపంలో అత్యధిక నిధులు సేకరించిన రాజకీయ పార్టీల వివరాలను ఎన్నికల కమిషన్ (ఈసీ) వెల్లడించింది. అందులో బీజేపీ అగ్రస్థానంలో నిలవగా, తెలంగాణ నుంచి బీఆర్ఎస్ (భారత ...
బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ ఆధిపత్యం, భారత బౌలర్ల పోరాటం
భారత్ – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు మ్యాచ్ (బాక్సింగ్ డే టెస్టు) టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసిస్ తొలి రోజు ఆట పూర్తి అయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి ...
సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. టార్టస్ ఘర్షణల్లో 17 మంది మృతి
సిరియాలో టార్టస్ ప్రావిన్స్లో ఘర్షణలు తారాస్థాయికి చేరి, 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సిరియా మాజీ అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ప్రభుత్వంలోని ఓ అధికారిని రెబల్స్ అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నం ...
రంగా వర్ధంతి.. అంబటి రాంబాబు సంచలన ట్వీట్
వంగవీటి మోహన రంగా వర్ధంతి రోజున వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. టీడీపీ టార్గెట్గా అంబటి ఓ ట్వీట్ చేశారు. అంబటి ట్వీట్ ప్రస్తుతం ...
సీఎంతో భేటీకి మెగాస్టార్ గైర్హాజరు.. కారణం ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో జరుగుతున్న సినీ ప్రముఖుల సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి గైర్హాజరయ్యారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవికి పేరుంది. నేటి సమావేశాన్ని చిరంజీవే ముందుండి నడిపిస్తారని అందరూ భావించారు ...
ప్రజలపై రూ.15 వేల కోట్లు భారం.. రేపు వైసీపీ నిరసన
కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపడాన్ని నిరసిస్తూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తలపెట్టిన ర్యాలీలు, వినతిపత్రాల ...
నేటి నుంచి కాంగ్రెస్ ‘నవ సత్యాగ్రహ బైఠక్’ సమావేశాలు
కర్ణాటకలోని బెళగావిలో నేటి నుంచి రెండ్రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు “నవ సత్యాగ్రహ భైఠక్” అని నామకరణం చేయడం గమనార్హం. మహాత్మా గాంధీ ...
ఇల్లు కట్టుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
నూతన ఇళ్లు నిర్మించుకునేవారికి తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడంతో పాటు సిమెంట్, ఇసుక, స్టీల్ వంటి నిర్మాణ సామగ్రిని ...















