తెలుగు
INDvsNZ : న్యూజిలాండ్ టార్గెట్ 250
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 249 పరుగులు చేసింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 6.4 ఓవర్లలో 30 పరుగులకే ...
శ్రీశైలంలో నకిలీ దర్శనం టికెట్ల కలకలం.. రూ.లక్షల్లో మోసం
శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయం(Srisailam Temple)లో నకిలీ దర్శనం టికెట్ల(Fake Darshan Tickets) వ్యవహారం కలకలం రేపుతోంది. అధిక రేట్లకు పాత టికెట్లను ఎడిట్ చేసి భక్తులకు విక్రయిస్తూ, వారిని మోసం చేసిన ...
కథ చెప్పితే బైక్ మీదే.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram,) తన తాజా చిత్రం ‘దిల్రుబా’(Dilruba) కోసం అభిమానులకు ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరాడు. ఈ సినిమా కథను కచ్చితంగా చెప్పగలిగిన వ్యక్తికి, తన సినిమా కోసం ప్రత్యేకంగా ...
గంజాయి స్మగ్లర్ల వీరంగం.. కానిస్టేబుల్పై దాడి, పరిస్థితి విషమం
భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. తనిఖీ చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిని దాడి చేసి పారిపోయిన ఘటన సంచలనం రేపింది. ఈ దాడిలో చారి తీవ్రంగా ...
ATM దొంగతనం.. నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షల చోరీ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. మార్చి 2 తెల్లవారుజామున, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో భారీ దొంగతనం జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తుతెలియని ...
SLBC టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వనపర్తి పర్యటన అనంతరం SLBC టన్నెల్ను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి, 11.30 గంటలకు వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ...
ఐఐటీ హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి పర్యటన
కందిలోని ఐఐటీ హైదరాబాద్లో నేడు (ఆదివారం) భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తితో కలిసి హెలిపాడ్, ...
వైసీపీ వాళ్లకు ఎలాంటి పనులు చేయొద్దు.. – సీఎం చంద్రబాబు
రాగద్వేషాలు లేకుండా పాలన చేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేసిన ప్రకటన యావత్ దేశ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ...















ఏపీలో రాజకీయ దరిద్రం.. – నటి సంచలన వ్యాఖ్య
ఏపీఎఫ్డీసీ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టుపై నటి పూనమ్ కౌర్ స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పోల్చితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా దరిద్రంగా ఉన్నాయని పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్య చేశారు. ...