తెలుగు
కొరడా దెబ్బలతో మురుగన్కు మొక్కు చెల్లించిన అన్నామలై
తమిళనాడు రాజధాని చెన్నైలో అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని చెడు ...
నేడు నాంపల్లి కోర్టుకు బన్నీ.. సర్వత్రా ఉత్కంఠ
టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. కొన్నిరోజుల క్రితం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 13న ...
250 ఏళ్ల తర్వాత బాల్డ్ ఈగల్కు అధికారిక హోదా
అమెరికా బాల్డ్ ఈగల్కు ఆ దేశ జాతీయ పక్షిగా అధికారిక హోదా లభించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై సంతకం చేసి, ఈ చారిత్రక నిర్ణయానికి పునాది వేశారు. ...
మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళి
భారతదేశ మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న పీఎం.. మాజీ ప్రధాని పార్థివదేహం వద్ద పూలమాల ...
నేడు హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై విచారణ
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 21న ...
సంక్రాంతి సెలవులపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ
ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భోగి మంటలు, కోళ్ల పందేలు ఆ సందడే వేరు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్తో పాటు ...
ఇజ్రాయెల్ బాంబు దాడి.. తృటిలో తప్పించుకున్న WHO చీఫ్
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ షాకింగ్ ఘటన యెమెన్లో జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడి నేపథ్యంలో, సనాలోని అంతర్జాతీయ ...
భారత్-ఆసిస్ నాలుగో టెస్ట్.. నల్ల బ్యాడ్జీలతో బరిలోకి టీమిండియా
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠభరిత పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్లోని నిర్ణయాత్మకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో స్థానం కోసం ...
ఏపీలో బీసీ మహిళలు, యువతకు ఉపాధి అవకాశం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ (Backward Classes) మరియు ఈబీసీ (Economically Backward Classes) మహిళలు, యువత కోసం ప్రత్యేక స్వయం ఉపాధి పథకాలు ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం కింద దాదాపు 80,000 మంది ...















